జూబ్లీహిల్స్ : దేశంలో టాప్ 30 డిజైనర్లలో ఒకరైన ప్రత్యూష సూసైడ్
బాలీవుడ్.. టాలీవుడ్.. మాత్రమే కాదు దేశంలో అత్యంత ప్రముఖులకు వస్త్రాల్ని డిజైన్ చేసే ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (36) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఆమె ...
బాలీవుడ్.. టాలీవుడ్.. మాత్రమే కాదు దేశంలో అత్యంత ప్రముఖులకు వస్త్రాల్ని డిజైన్ చేసే ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (36) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఆమె ...
ఒకవైపు ఉక్రెయిన్లోని అనేక నగరాల్లో రష్యా సైన్యం విరుచుకుపడుతున్నాయి. దేశంలోని చాలా నగరాలు దాదాపు నేలమట్టమైపోయాయి. యుద్ధం కారణంగా సైనికులు, మామూలు జనాలు లక్షలాది మంది చనిపోయారు. ...
జూబ్లీహిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసు సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్యాంగ్ ...
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రజల నుంచి ...
సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం పుట్టిన రోజున తనకు జరిగిన అవమానాలు, అనుభవాలను మీడియాకు ...
కొద్ది రోజుల క్రితం తమకు మంత్రి పదవి కట్ట బెట్టిన సంతోషంలో కొత్త మంత్రులు కొందరు సీఎం జగన్ ను ‘బాషా’తరహాలో మాఫియా డాన్ ను చేసిన ...
తిరుపతి రుయా ఆసుపత్రిలో మానవత్వం మంటగలిసింది. అంబులెన్సు డ్రైవర్ల ఆగడాలకు ఓ తండ్రి అసహాయుడిగా మారిపోయాడు. డబ్బు పిశాచి పట్టిన అంబులెన్స్ డ్రైవర్లు ధందా చేస్తూ పేదలను ...
ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి టీటీడీలో అనేక వ్యవహారాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. టీటీడీ ఆస్తుల వేలం మొదలు రమణ దీక్షితులు నియామకం వరకు ...
తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు బయలుదేరిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. తన కుటుంబంతో కలిసి తిరుపతికి వెళ్తూ మార్గమధ్యంలో అల్పాహారం కోసం ఒంగోలులోని ఓ హోటల్ ...
కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై, ఎంపీ విజయసాయిరెడ్డిపై, వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ...