అమరావతి రైతులను రెచ్చగొట్టి.. వైసీపీ జగన్నాటకం!
ఒకప్పుడు మూడు రాజధానుల పేరుతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ని అటకెక్కించే ప్రయత్నం చేసిన వారు.. ఒకప్పుడు రైతులను పోలీసు బూటు కాళ్లతో తన్నించిన వారు.. ఇప్పుడు ...
ఒకప్పుడు మూడు రాజధానుల పేరుతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ని అటకెక్కించే ప్రయత్నం చేసిన వారు.. ఒకప్పుడు రైతులను పోలీసు బూటు కాళ్లతో తన్నించిన వారు.. ఇప్పుడు ...
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రపంచ ప్రఖ్యాత నవ నగరాల సమూహంగా ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తున్న విషయం తెలిసిం దే. దీనికిసంబంధించి కేంద్రం నుంచి నిధులు కూడా ...
అమరావతి రాజధాని పనులకు టెండర్లు పిలవడానికి అడ్డంకులు తొలగాయి. టెండర్లు పిలుచుకోవచ్చని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మాత్రమే వాటిని ఖరారు చేయాలని సీఆర్డీఏ, అమరావతి ...
వైసీపీ హయాంలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఏకంగా అమరావతిని స్మశానంతో పోల్చారు.అప్పట్లో బొత్స వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ...
రాజకీయాల్లో ప్రత్యర్థులపై కోపం ఉండొచ్చు. తమ అధికారానికి అడ్డు పడుతున్నారన్న కసి కూడా ఉండొచ్చు. ఆ రకంగా రాజకీయాల్లో పోరాటం చేసుకోవచ్చు. ప్రజలను మెప్పించి అధికారం తెచ్చుకోనూ ...
జగన్ దెబ్బకు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం అటకెక్కిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో మొదలుబెట్టి సగం పూర్తయిన నిర్మాణాలు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయాయి. ...
ఈ రోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రివర్గ సహచరులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు. అమరావతిలో ...
హైదరాబాద్ నుంచి ఏపీకి సినీరంగం తరలిరావాలని, ఏపీలో కూడా సినీ టూరిజం డెవలప్ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఈ ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి వేగవంతమైన అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయక సహాకాలు అందిస్తున్న ...
ఏపీలో డ్రోన్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయనున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. ఫ్యూచర్ అంతా డ్రోన్ టెక్నాలజీదేనన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీని ...