ఏపీ ని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. ఒక్కొక్కరికి రూ.5 లక్షలు సాయం!
గత రెండు రోజుల నుంచి కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీ ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ లేని విధంగా నేషనల్ హైవేలు సైతం వర్షం ...
గత రెండు రోజుల నుంచి కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీ ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ లేని విధంగా నేషనల్ హైవేలు సైతం వర్షం ...
నిత్యం.. ప్రజల్లోకి వెళ్లి నాయకుడిగా.. నిత్యం ప్రజల్లోనే ఉండే నాయకుడిగా చంద్రబాబు మరోసారి పేరు తెచ్చుకున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి అంటే కార్యాలయాలకు, సమీక్షలకు మాత్రమే పరిమితం అవుతారు. ...
సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ మళ్లీ సొంత గూటికే చేరనున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే బాబు మోహన్ టీడీపీలో చేరబోతున్నారని అంటున్నారు. ...
బుద్ధా వెంకన్న. పొలిటికల్ బుద్ధుడిగా పేరున్న నాయకుడు. చంద్రబాబు చెప్పింది పాటించడం తప్ప.. ఆయన ఏమీ చేయరు. కానీ, ఇప్పుడు సొంత పార్టీలోనే లిటిగేషన్ బుద్ధావతారం ఎత్తారట. ...
2020లో విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రమాదం మొత్తం 12 మంది ప్రాణాలను బలి తీసుకుంది. నాడు ...
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీలోకి కీలక నాయకులు ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేస్తున్నారు. మరోవైపు ...
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎన్నికలకుముందు ఇచ్చిన హామీల్లో ఒకటైన అన్న క్యాంటీన్లను ఆగస్టు 15ను పురస్కరించుకుని గురువారం ప్రారంభించారు. ఉమ్మడి కృష్నాజిల్లాలోని గుడివాడలో అధికారికంగా అన్న ...
ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అతి తక్కువ ధరకే పేదల కడుపు నింపడం కోసం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తొలి విడతలో ...
కేవలం రూ.5కే పేదవాడి కడుపు నింపడం కోసం ఏపీలో కూటమి ప్రభుత్వం మళ్ళీ అన్న క్యాంటీన్ లను అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ...
ఏపీ రాజధాని అమరావతి పనులు ఇంక వడివడిగా సాగనున్నాయి. గత వైసిపి ప్రభుత్వం అమరావతిని పట్టించుకోకపోవడంతో రాజధాని మూలన పడింది. మూడు రాజధానులు అన్నప్పటికీ ఎట్లాంటి ప్రయోజ ...