India

నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ ఎలా చేస్తుందో తెలుసా?

బెంగళూరు విమానాశ్రయంలో రూ.2 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లను స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ నటి రన్యారావు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు...

Read moreDetails

కుంభమేళా..ఆ ఫ్యామిలీకి 30 కోట్ల లాభం

ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఆ వేడుకకు సంబంధించిన అంశాలు వార్తలుగా అందరిని ఆకర్షిస్తున్నాయి. నెలన్నర పాటు...

Read moreDetails

స్పీకర్ గాంధీగిరి.. పాన్ ఉమ్మిన ఎమ్మెల్యేకు దిమ్మ తిరిగే షాక్!

మాటలు చెప్పటం వేరు. చేతల్లో చూపించటం వేరు. ఆదర్శాలు సవాలచ్చ చెప్పినా.. వాటిని ఆచరణలో చేసి చూపించటం అంత తేలికైన విషయం కాదు. మిగిలిన వారికి భిన్నంగా...

Read moreDetails

ఆసీస్ పై ప్రతీకారం తీర్చుకున్న భారత్

2023లో భారత్ లో జరిగిన వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. సొంతగడ్డపై జరుగుతున్న మెగా టోర్నీలో...

Read moreDetails

భార్య వేధింపులు తట్టుకోలేక మరో భర్త సూసైడ్

కాలం మారింది. అందుకు తగ్గట్లే తరాలు మారుతున్నాయి. ఒకప్పుడు మగ మహారాజు కటౌట్ తో ఇంట్లో మోనార్క్ లా వ్యవహరిస్తూ.. భార్య ల్ని ఇబ్బంది పెడుతూ.. ఇష్టారాజ్యంగా...

Read moreDetails

తమిళ నాట బాబు, పవన్ కాంబో రిపీట్

తమిళ నాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా సాగిపోతున్నాయి. అగ్ర కథానాయకుడు విజయ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయటం.. తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రంలో పవర్...

Read moreDetails

అంబటి రాయుడి తీరే అంత..

టీమ్ ఇండియా మాజీ ఆట‌గాడు, తెలుగు క్రికెట‌ర్‌ అంబ‌టి రాయుడు పేరు మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. నిన్న ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు తెలుగు కామెంట్రీలో...

Read moreDetails

మోదీ మెచ్చిన `సూప‌ర్ ఫుడ్‌`.. ఏడాదిలో 300 రోజులు అదే తింటార‌ట‌!

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏడు పదుల వయసులోనూ అలుపన్నది లేకుండా ఎంత చలాకీగా కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఓవైపు దేశ పాలనను దిగ్విజయంగా సాగిస్తూనే.. మరోవైపు...

Read moreDetails

అంబటి రాయుడు అతి కామెంట్లు..ట్రోలింగ్

ప్రపంచ క్రికెట్లో అత్యంత ఆసక్తి రేకెత్తించే మ్యాచ్ అంటే భారత్-పాకిస్థాన్‌లదే. ఈ రెండు జట్ల మ్యాచ్ ఎక్కడ జరిగినా సరే.. ఇరు దేశాలకు చెందిన సెలబ్రెటీలు పెద్ద...

Read moreDetails

పాక్ పై భారత్ ఘన విజయం..కోహ్లీ సెంచరీ

ఐసీసీ నిర్వహించే మెగా క్రికెట్ టోర్నీలలో పాకిస్తాన్ పై భారత్ తనకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఐసీసీ ఈవెంట్లలో దాయాది దేశం పాక్ పై ఉన్న రికార్డును...

Read moreDetails
Page 1 of 111 1 2 111

Latest News