కాంగ్రెస్ అగ్రనాయకులు, తల్లీ కుమారుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఉక్కిరిబిక్కిరికి గురయ్యే ఘటన చోటు చేసుకుం ది. వారిపై తొలిసారి ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) కీలక నిర్ణయం...
Read moreDetailsహైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ బయో డైవర్సిటీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు...
Read moreDetailsగతంలో ఎప్పుడూ లేని విధంగా.. దేశ చరిత్రలో తొలిసారి అన్నట్లుగా సంచలన తీర్పును ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. రాష్ట్ర గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి...
Read moreDetailsకాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రమోటర్లుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన 661 కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ)...
Read moreDetailsప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గం యూపీలోని వారణాసి. వరుసగా మూడు సార్లు ఆయ న విజయం దక్కించుకున్నారు. అభివృద్ధి పనులతో ఆయన ఇక్కడ దూకుడుగా...
Read moreDetailsఈ దొంగ ఇస్పెషల్. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించే ఇతగాడి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అప్పుల ఇబ్బందులకు తాళలేక తాను దొంగతనం చేస్తున్నట్లుగా పేర్కొన్న ఈ...
Read moreDetailsతమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలోని పాంబన్ వద్ద నిర్మించిన వర్టికల్ రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశంలో తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన మోదీ దానిని...
Read moreDetailsవక్ఫ్ సవరణ బిల్లుపై 2025 దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. లోక్ సభ తో పాటు రాజ్యసభలో ఈ బిల్లు పాస్ కావడంపై...
Read moreDetailsమోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఎట్టకేలకు పెద్దల సభ (రాజ్యాసభ) ఆమోదాన్ని పొందింది. ఈ బిల్లుపై చర్చ.. ఓటింగ్ లకు సంబంధించి...
Read moreDetailsవందేళ్ల క్రితం భారత్ లో చోటు చేసుకున్న జలియన్ వాలాబాగ్ దురంతం మానవ చరిత్రలో చెరిగిపోని ఒక మరకగా చెప్పాలి. బ్రిటిష్ సామ్రాజ్యానికి మాయని మచ్చగా మారిన...
Read moreDetails