బడ్జెట్ 2025 ఎఫెక్ట్.. ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి లోక్సభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గురజాడ అప్పారావు చెప్పిన దేశమంటే మట్టి ...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి లోక్సభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గురజాడ అప్పారావు చెప్పిన దేశమంటే మట్టి ...
నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఊపిరి పోసింది. రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం కేంద్రం ప్రకటించింది. ...
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. వలసల పర్వం ...
అమెరికాలో నమోదైన కేసుల్లో అదానీ బాగానే తప్పించుకున్నట్టు కనిపిస్తోంది. ఆయనకు కేంద్రంలోని పెద్దల నుంచి అభయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీకి చెందిన సీనియర్ లాయర్లు.. అదానీ ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి వేగవంతమైన అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయక సహాకాలు అందిస్తున్న ...
కేంద్రం లోని ప్రధాని నరేంద్ర మోడీ కూటమి సర్కారులో టీడీపీ భాగంగా ఉన్నప్పటికీ.. కేంద్రం మాత్రం తన వైఖరిని మార్చుకోలే దు. అమరావతికి సంబంధించిన నిధుల విషయంలో ...
ఒక రోజు అటో ఇటో కానీ.. తాను ఎజెండాగా పెట్టుకున్న అంశాల్ని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్న మోడీ.. తాజాగా జమిలి ఎన్నికలకు రైట్..రైట్ అనేశారు. తాజాగా సమావేశమైన ...
+ కేంద్రంలో పట్టు తగ్గడం ఖాయం! ప్రస్తుతం జరిగిన ఎన్నికల ఫలితం వచ్చేందుకు మరో వారం రోజుల సమయం ఉంది. అధికార పార్టీ వైసీపీ కనుక ఓడిపోతే.. ...
ఏపీలో పోలింగ్ అనంతరం కొనసాగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర ప్రభుత్వం అదనపు భద్రతను కేటాయించింది. చంద్రబాబుకు 12+12..రెండు బ్యాచ్ ...
``మనది సంక్షేమ రాజ్యం. అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తుంది. అందరినీ ఆదుకుంటుంది.`` అని పదే పదే చెబుతున్న సీఎం జగన్కు.. కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ...