• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చరిత్రలో ఇదే తొలిసారి.. ఉద్యోగుల దుస్థితిపై నాగబాబు కామెంట్స్

admin by admin
January 20, 2023
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
121
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం అన్న రీతిలో గత ఏడాది కాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సంక్రాంతి తర్వాత సమ్మె చేయాలన్న ఆలోచనలో ఉన్న ఉద్యోగ సంఘాలు…అనుకోకుండా ఆ ఆలోచనలను విరమించుకున్నాయి. ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తుండడంతోనే సమ్మెకు ఉద్యోగుల సంఘాలు వెళ్లలేదని తెలుస్తోంది. అయితే, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు కలిసి వైసిపి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది.

ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆ పత్రంలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు. ప్రభుత్వంపై గవర్నర్ కు ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేసిన ఘటన ఇదే చరిత్రలో తొలిసారి అని, ఇలా ఆంధ్రప్రదేశ్ లోనే జరగడం దురదృష్టమని అన్నారు. తమ డిమాండ్ల కోసం నిరసన వ్యక్తం చేయడానికి, ఆందోళన చేయడానికి అనుమతి దొరకని విపత్కర పరిస్థితిలలో ఏపీ ఉద్యోగులు ఉన్నారని నాగబాబు అన్నారు.

అటువంటి పరిస్థితుల్లోనే వారంతా గవర్నర్ ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారని చెప్పారు. ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలు ఉన్న గవర్నర్ కు తమ బాధను చెప్పుకునే స్థితికి ఉద్యోగులను తీసుకువచ్చారని విమర్శించారు. వైసీపీ అసమర్ధ పాలనకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలని ప్రశ్నించారు.

Tags: ap employeesfirst timegovernorhistorynagababu
Previous Post

ఏం పీకుతావో పీకు జగన్…‘యువగళం’విప్పిన లోకేష్

Next Post

జీవో నెం.1… జగన్ కు సుప్రీం షాక్

Related Posts

Trending

రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు

June 8, 2023
Trending

ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు

June 8, 2023
Trending

మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌

June 8, 2023
Andhra

మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!

June 7, 2023
Top Stories

జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు

June 7, 2023
Trending

జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు

June 7, 2023
Load More
Next Post

జీవో నెం.1... జగన్ కు సుప్రీం షాక్

Latest News

  • రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు
  • ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం
  • మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌
  • #ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!
  • శక పురుషునికి ‘బాటా’ శత జయంతి నీరాజనం!
  • మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!
  • జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు
  • జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు
  • ముందస్తు ఎన్నికలపై జగన్ తాజా కామెంట్స్…అదే వ్యూహమా?
  • వివేకా కేసులో మరో ట్విస్ట్..ఆ టెస్ట్ కు కోర్టు ఓకే!
  • జగన్ కు దేవినేని ఉమ సెల్ఫీ ఛాలెంజ్
  • మహిళలకు వైసీపీ ఎమ్మెల్యే శాపనార్థాలు
  • సాయం చేసి… శవాలు చూసి… వారికి ఏమైందంటే.
  • తిరుపతిలో హీరోయిన్ తో ఓం రౌత్ పాడు పని…వివాదం

Most Read

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra