రాజకీయ చైతన్యానికి.. సాహితీ వికాసానికి పుట్టినిల్లు అన్న ఎన్టీఆర్, పీపుల్స్వార్ కొండపల్లి ఇక్కడివారే మంత్రి, అనుచరుల నేతృత్వంలో జూదగృహాల జోరు గుడివాడ.. కృష్ణా జిల్లా రాజకీయాలకు కీలక కేంద్రం.. ఒకనాడు...
Read moreపశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసాారా తాగి పలువురు మరణించడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహమ్మారి వల్ల కొంతమంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలుకాగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు....
Read moreఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కల్తీ సారా అంశంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబడుతోన్న సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలివ్వలేని వైసీపీ సభ్యులు...టీడీపీ...
Read moreఅసెంబ్లీలో కొన్ని అంశాలపై విపక్ష సభ్యులు పట్టుబట్టడం...ఆ సందర్భంగా వారి మైకులు కట్ చేయడం...ఇంకాస్త మందుకెళితే కొందరు విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం వంటివి కామన్. సభా...
Read moreజనసేన పార్టీ ఆవిర్భావ సభలో వైసీపీ నేతలపై జనసే అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతల తీరును ఎండగట్టిన...
Read moreసీఎం జగన్ అధ్యక్షతన నేడు జరిగిన వైసీఎల్పీ సమావేశంలో జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ, మంత్రులపై వేటు, ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం...
Read moreఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం కాస్త సద్దుమణిగిన సంగతి తెలిసిందే. పదే పదే చిరంజీవి వంటి సినీ పెద్దలు అడుక్కోవడంతో జగన్ జాలిదలిచి టికెట్ రేటు పాతిక...
Read moreతెలంగాణా ఎంఎల్ఏల సస్పెన్షన్ విషయంలో హైకోర్టు చేతులెత్తేసింది. బీజేపీకి చెందిన ముగ్గురు ఎంఎల్ఏలను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బడ్జెట్...
Read moreప్రధాని మోడీ అపాయింట్ దొరకడం ఆషామాషీ కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. బీజేపీతో, మోడీతో సత్సంబంధాలున్న సీఎం జగన్ వంటి వారికి సైతం ప్రధాని మోడీని కలవాలంటే...
Read moreతెలంగాణలో సీఎం కేసీఆర్ కొలువుల జాతరకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఒకేసారి 91 వేల ఉద్యోగాల భర్తీకి గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగులంతా...
Read more