• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ ఎమ్మెల్యేల విషయంలో చేతులెత్తేసిన హైకోర్టు

admin by admin
March 15, 2022
in Politics, Telangana, Top Stories
0
0
SHARES
184
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
తెలంగాణా ఎంఎల్ఏల సస్పెన్షన్ విషయంలో హైకోర్టు చేతులెత్తేసింది. బీజేపీకి చెందిన ముగ్గురు ఎంఎల్ఏలను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బడ్జెట్ సెషన్ జరిగేవరకు కమలం పార్టీ ఎంఎల్ఏలను సభలోకి అనుమతించేది లేదని స్పీకర్ ఫైనల్ చేశారు. దాంతో స్పీకర్ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తు ఎంఎల్ఏలు హైకోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన హైకోర్టు ఎంఎల్ఎల సస్పెన్షన్ విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనలని తేల్చేసింది.

అయితే ఇక్కడే విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. అదేమిటంటే సస్పెండ్ అయిన ముగ్గురు ఎంఎల్ఏలను స్పీకర్ ముందు ప్రవేశపెట్టాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. ఇక్కడే కోర్టు ఆదేశాలు ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు సస్పెన్షన్ విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి మళ్ళీ అదే ఎంఎల్ఏలను స్పీకర్ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించటం ఏమిటో అర్థం కావడం లేదు. కోర్టు ఆదేశాలను అసెంబ్లీ కార్యదర్శి ఏ విధంగా అమలు చేయగలరు ?

అసెంబ్లీ కార్యదర్శి అంటే  స్పీకర్ చెప్పినట్లు నడుచుకునే ఉద్యోగి. మరి కార్యదర్శి తన బాస్ చెప్పినట్లు నడుచుకోగలరే కానీ హైకోర్టు ఆదేశాలను ఎలా పాటించగలరు ? మహా అయితే హైకోర్టు ఆదేశాలను స్పీకర్ కు చెప్పగలరంతే. దాన్ని విన్నతర్వాత స్పీకర్ ఏమీ చెప్పకపోతే అసెంబ్లీ కార్యదర్శి చేసేదేమీ లేదు. స్పీకర్ చెప్పకుండానే ముగ్గురు ఎంఎల్ఏలను ఆయన ముందుకు తీసుకెళ్ళలేరు. ఒకవేళ స్వతంత్రించి అలా చేస్తే తర్వాత కార్యదర్శి పరిస్థితి ఎలాగుంటుందో ఎవరైనా ఊహించగలరు.

ముగ్గురు ఎంఎల్ఏలను స్పీకర్ ముందు ప్రవేశపెట్టమని కార్యదర్శిని  ఆదేశించేకన్నా ఇచ్చే ఆదేశాలేవో డైరెక్టుగా స్పీకర్ కే ఇవ్వచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎంఎల్ఏల సస్పెన్షన్ విషయంలో చేతులెత్తేసినట్లే అనిపిస్తోంది. మరీ పరిస్ధితుల్లో హైకోర్టు తీర్పును పాటించకపోతే ఏమవుతుందో చూడాలి. అలాగే బీజేపీ ఎంఎల్ఏలు ఏమి చేస్తారో చూడాలి.

తెలంగాణా ఎంఎల్ఏల సస్పెన్షన్ విషయంలో హైకోర్టు చేతులెత్తేసింది. బీజేపీకి చెందిన ముగ్గురు ఎంఎల్ఏలను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బడ్జెట్ సెషన్ జరిగేవరకు కమలం పార్టీ ఎంఎల్ఏలను సభలోకి అనుమతించేది లేదని స్పీకర్ ఫైనల్ చేశారు. దాంతో స్పీకర్ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తు ఎంఎల్ఏలు హైకోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన హైకోర్టు ఎంఎల్ఎల సస్పెన్షన్ విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనలని తేల్చేసింది.

అయితే ఇక్కడే విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. అదేమిటంటే సస్పెండ్ అయిన ముగ్గురు ఎంఎల్ఏలను స్పీకర్ ముందు ప్రవేశపెట్టాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. ఇక్కడే కోర్టు ఆదేశాలు ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు సస్పెన్షన్ విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి మళ్ళీ అదే ఎంఎల్ఏలను స్పీకర్ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించటం ఏమిటో అర్థం కావడం లేదు. కోర్టు ఆదేశాలను అసెంబ్లీ కార్యదర్శి ఏ విధంగా అమలు చేయగలరు ?

అసెంబ్లీ కార్యదర్శి అంటే  స్పీకర్ చెప్పినట్లు నడుచుకునే ఉద్యోగి. మరి కార్యదర్శి తన బాస్ చెప్పినట్లు నడుచుకోగలరే కానీ హైకోర్టు ఆదేశాలను ఎలా పాటించగలరు ? మహా అయితే హైకోర్టు ఆదేశాలను స్పీకర్ కు చెప్పగలరంతే. దాన్ని విన్నతర్వాత స్పీకర్ ఏమీ చెప్పకపోతే అసెంబ్లీ కార్యదర్శి చేసేదేమీ లేదు. స్పీకర్ చెప్పకుండానే ముగ్గురు ఎంఎల్ఏలను ఆయన ముందుకు తీసుకెళ్ళలేరు. ఒకవేళ స్వతంత్రించి అలా చేస్తే తర్వాత కార్యదర్శి పరిస్థితి ఎలాగుంటుందో ఎవరైనా ఊహించగలరు.

ముగ్గురు ఎంఎల్ఏలను స్పీకర్ ముందు ప్రవేశపెట్టమని కార్యదర్శిని  ఆదేశించేకన్నా ఇచ్చే ఆదేశాలేవో డైరెక్టుగా స్పీకర్ కే ఇవ్వచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎంఎల్ఏల సస్పెన్షన్ విషయంలో చేతులెత్తేసినట్లే అనిపిస్తోంది. మరీ పరిస్ధితుల్లో హైకోర్టు తీర్పును పాటించకపోతే ఏమవుతుందో చూడాలి. అలాగే బీజేపీ ఎంఎల్ఏలు ఏమి చేస్తారో చూడాలి.

తెలంగాణా ఎంఎల్ఏల సస్పెన్షన్ విషయంలో హైకోర్టు చేతులెత్తేసింది. బీజేపీకి చెందిన ముగ్గురు ఎంఎల్ఏలను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బడ్జెట్ సెషన్ జరిగేవరకు కమలం పార్టీ ఎంఎల్ఏలను సభలోకి అనుమతించేది లేదని స్పీకర్ ఫైనల్ చేశారు. దాంతో స్పీకర్ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తు ఎంఎల్ఏలు హైకోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన హైకోర్టు ఎంఎల్ఎల సస్పెన్షన్ విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనలని తేల్చేసింది.

అయితే ఇక్కడే విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. అదేమిటంటే సస్పెండ్ అయిన ముగ్గురు ఎంఎల్ఏలను స్పీకర్ ముందు ప్రవేశపెట్టాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. ఇక్కడే కోర్టు ఆదేశాలు ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు సస్పెన్షన్ విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి మళ్ళీ అదే ఎంఎల్ఏలను స్పీకర్ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించటం ఏమిటో అర్థం కావడం లేదు. కోర్టు ఆదేశాలను అసెంబ్లీ కార్యదర్శి ఏ విధంగా అమలు చేయగలరు ?

అసెంబ్లీ కార్యదర్శి అంటే  స్పీకర్ చెప్పినట్లు నడుచుకునే ఉద్యోగి. మరి కార్యదర్శి తన బాస్ చెప్పినట్లు నడుచుకోగలరే కానీ హైకోర్టు ఆదేశాలను ఎలా పాటించగలరు ? మహా అయితే హైకోర్టు ఆదేశాలను స్పీకర్ కు చెప్పగలరంతే. దాన్ని విన్నతర్వాత స్పీకర్ ఏమీ చెప్పకపోతే అసెంబ్లీ కార్యదర్శి చేసేదేమీ లేదు. స్పీకర్ చెప్పకుండానే ముగ్గురు ఎంఎల్ఏలను ఆయన ముందుకు తీసుకెళ్ళలేరు. ఒకవేళ స్వతంత్రించి అలా చేస్తే తర్వాత కార్యదర్శి పరిస్థితి ఎలాగుంటుందో ఎవరైనా ఊహించగలరు.

ముగ్గురు ఎంఎల్ఏలను స్పీకర్ ముందు ప్రవేశపెట్టమని కార్యదర్శిని  ఆదేశించేకన్నా ఇచ్చే ఆదేశాలేవో డైరెక్టుగా స్పీకర్ కే ఇవ్వచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎంఎల్ఏల సస్పెన్షన్ విషయంలో చేతులెత్తేసినట్లే అనిపిస్తోంది. మరీ పరిస్ధితుల్లో హైకోర్టు తీర్పును పాటించకపోతే ఏమవుతుందో చూడాలి. అలాగే బీజేపీ ఎంఎల్ఏలు ఏమి చేస్తారో చూడాలి.

తెలంగాణా ఎంఎల్ఏల సస్పెన్షన్ విషయంలో హైకోర్టు చేతులెత్తేసింది. బీజేపీకి చెందిన ముగ్గురు ఎంఎల్ఏలను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బడ్జెట్ సెషన్ జరిగేవరకు కమలం పార్టీ ఎంఎల్ఏలను సభలోకి అనుమతించేది లేదని స్పీకర్ ఫైనల్ చేశారు. దాంతో స్పీకర్ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తు ఎంఎల్ఏలు హైకోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన హైకోర్టు ఎంఎల్ఎల సస్పెన్షన్ విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనలని తేల్చేసింది.

అయితే ఇక్కడే విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. అదేమిటంటే సస్పెండ్ అయిన ముగ్గురు ఎంఎల్ఏలను స్పీకర్ ముందు ప్రవేశపెట్టాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. ఇక్కడే కోర్టు ఆదేశాలు ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు సస్పెన్షన్ విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి మళ్ళీ అదే ఎంఎల్ఏలను స్పీకర్ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించటం ఏమిటో అర్థం కావడం లేదు. కోర్టు ఆదేశాలను అసెంబ్లీ కార్యదర్శి ఏ విధంగా అమలు చేయగలరు ?

అసెంబ్లీ కార్యదర్శి అంటే  స్పీకర్ చెప్పినట్లు నడుచుకునే ఉద్యోగి. మరి కార్యదర్శి తన బాస్ చెప్పినట్లు నడుచుకోగలరే కానీ హైకోర్టు ఆదేశాలను ఎలా పాటించగలరు ? మహా అయితే హైకోర్టు ఆదేశాలను స్పీకర్ కు చెప్పగలరంతే. దాన్ని విన్నతర్వాత స్పీకర్ ఏమీ చెప్పకపోతే అసెంబ్లీ కార్యదర్శి చేసేదేమీ లేదు. స్పీకర్ చెప్పకుండానే ముగ్గురు ఎంఎల్ఏలను ఆయన ముందుకు తీసుకెళ్ళలేరు. ఒకవేళ స్వతంత్రించి అలా చేస్తే తర్వాత కార్యదర్శి పరిస్థితి ఎలాగుంటుందో ఎవరైనా ఊహించగలరు.

ముగ్గురు ఎంఎల్ఏలను స్పీకర్ ముందు ప్రవేశపెట్టమని కార్యదర్శిని  ఆదేశించేకన్నా ఇచ్చే ఆదేశాలేవో డైరెక్టుగా స్పీకర్ కే ఇవ్వచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎంఎల్ఏల సస్పెన్షన్ విషయంలో చేతులెత్తేసినట్లే అనిపిస్తోంది. మరీ పరిస్ధితుల్లో హైకోర్టు తీర్పును పాటించకపోతే ఏమవుతుందో చూడాలి. అలాగే బీజేపీ ఎంఎల్ఏలు ఏమి చేస్తారో చూడాలి.

Tags: bjp mlas suspendedkey verdictspeaker's decision finalTelangana Assemblytelangana high court
Previous Post

కేజీఎఫ్ రేంజ్ లో కేసీఆర్ స్కామ్..మోడీకి కోమటిరెడ్డి కంప్లయింట్

Next Post

ఆ ఐటం సాంగ్ కోసం రష్మిక అంత డిమాండ్ చేసిందా?

Related Posts

Trending

లోకేష్ కు షాక్ ..41 ఏ నోటీసులు

September 29, 2023
Andhra

అసెంబ్లీ ముచ్చ‌ట‌: ఆ ఎమ్మెల్యేల ముఖంలో సంతోషం లేద‌ట‌

September 29, 2023
Trending

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

September 28, 2023
nara lokesh yuvagalam gets huge response
Trending

లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే

September 28, 2023
Trending

సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు

September 28, 2023
Top Stories

భువనేశ్వరి బలంగానే!

September 28, 2023
Load More
Next Post

ఆ ఐటం సాంగ్ కోసం రష్మిక అంత డిమాండ్ చేసిందా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • లోకేష్ కు షాక్ ..41 ఏ నోటీసులు
  • అసెంబ్లీ ముచ్చ‌ట‌: ఆ ఎమ్మెల్యేల ముఖంలో సంతోషం లేద‌ట‌
  • హీరో సిద్దార్థ్‌ ను ప్రెస్ మీట్ నుంచి పంపించేశారు
  • విశాల్ సంచ‌ల‌నం.. సెన్సార్ అవినీతిపై స్టేట్మెంట్
  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra