తమిళనాడుకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి, సినీ నటి జయలలిత ఆస్తులకు సంబంధించి బెంగళూరులోని స్పెషల్ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. జప్తు చేసిన జయలలిత ఆస్తులన్నిటినీ...
Read moreDetails144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది తరలివస్తున్నారు. అందులోనూ, నిన్న అర్ధరాత్రి నుంచి మౌని అమావాస్య కావడంతో నిన్న ఒక్కరోజే దాదాపు...
Read moreDetailsఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో ఉన్న పవిత్ర త్రివేణీ సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుధవారం(ఈరోజు) మౌని అమావాస్య పుణ్య తిథి కావడంతో...
Read moreDetailsతెలంగాణలో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ కు సంబంధించి అప్పుడప్పుడు మెరుపుల మాదిరి కొన్ని అంశాలు తెర మీదకు రావటం...
Read moreDetailsగణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పద్మ పురస్కారాలను ప్రకటించడం ఆనవాయితీ. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వరిస్తుంది....
Read moreDetailsఅమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో.. ఇలా యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. సంచలన నిర్ణయాలతో దూకుడుగా వ్యవహిరిస్తున్నారు. అక్రమ వలసదారులను...
Read moreDetailsకోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ స్టూడెంట్, ట్రైనీ వైద్యురాలి దారుణ హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన...
Read moreDetailsఅది ఇది అన్న తేడా లేకుండా ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకుండా దోచేస్తున్న సైబర్ దొంగల ఎత్తుగడలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా చోటు చేసుకున్న...
Read moreDetailsనాలుగేళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళకు.. భారత సంప్రదాయాలు.. సంస్క్రతి మీద ఆసక్తి ఉన్న ఒక వీవీఐపీ విదేశీ మహిళ ఒకరు రావటం.. అస్వస్థతకు గురైన ఉదంతం చోటు...
Read moreDetailsఒకప్పుడు పిల్లల్ని కంటుంటే.. వద్దంటే వద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేయటం తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా ఒక నినాదం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదేమంటే.. ఒకరు...
Read moreDetails