పరిషత్తు ఎన్నికలను చంద్రబాబు బ్యాన్ చేసినపుడు ఆయన బ్యాన్ చేసిన విషయంపై అందరూ చంద్రబాబును విమర్శించారు. కానీ చంద్రబాబు తాను ఎందుకు బహిష్కరించాను అని చెప్పిన కారణాన్ని...
Read moreకేంద్రం ఓ నివేదిక తయారుచేసింది. అందులో ఏముందంటే... ఏ రాష్ట్రంలో ధరల పెరుగుదల ఎలా ఉంది అన్న వివరాలున్నాయి. ఆ నివేదిక ప్రకారం ధరల పెరుగుదల ప్రకారం...
Read moreతాజాగా.. వైసీపీ గౌరవాధ్యక్షురాలు.. వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ.. తన సొంత మరిది.. దివంగత వివేకానందరెడ్డి హత్యపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. రాసిన ఐదు పేజీల లేఖ...
Read moreతిరుపతి ఉప ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు వైసీపీ సర్కార్ ను ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. స్వయంగా ఏపీ సర్కార్, జగన్...
Read moreతన తండ్రి, దివంగత నేత వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదంటూ వైఎస్ సునీతా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో...
Read moreఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కోడ్ విషయంలో సుప్రీం...
Read moreసీఎం వైఎస్ జగన్ సొంత బాబాయి, ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ మిస్టరీ...
Read moreఏపీ సీఎం జగన్ కు హైకోర్టు మరోసారి షాకిచ్చింది. మరో 2 రోజుల్లో పరిషత్ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు చేసుకుంటున్న ఏపీ సర్కార్ కు హైకోర్టులో...
Read moreఏపీ సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై ఆ పార్టీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. స్వపక్షంలో విపక్షంలా మారిన రఘురామ....ఢిల్లీలోని బీజేపీ...
Read moreతిరుపతి ఎన్నికల పోలింగ్ దగ్గరపడింది. దీంతో ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీల ప్రముఖ నేతలు తిరుపతిలో తిష్టవేశారు. చిత్తూరు, నెల్లూరు రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న తిరుపతి పార్లమెంటు...
Read more