అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా.. రాజధాని పరిధిలోని 22 పంచాయతీలతో అమరావతిని పురపాలక సంఘంగా ఏర్పాటు...
Read moreసాధారణంగా ఊరి చివర పొలాల్లో కోట్లు కుమ్మరించి వెంచర్లు వేస్తుంటారు. ఆ వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించడమో..లేదంటే అపార్ట్ మెంట్లు కట్టి అమ్మడమో చేస్తుంటారు. వీటిలో ఏది...
Read moreనవ్యాంధ్ర రాజధాని అమరావతి అని కోర్టులు చెబుతున్నా సరే అంగీరించేందుకు మాత్రం వైసీపీ నేతలకు మనసొప్పడం లేదు. అమరావతి కోసం గత ప్రభుత్వం 9,165 కోట్లు ఖర్చు...
Read moreమాజీ మంత్రి, వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు మండిపడుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా...
Read moreసీఎం జగన్ పదవి చేపట్టిన వెంటనే నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులంటూ జగన్ కొత్త పల్లవి అందుకోవడంతో తమ కలల...
Read moreఏపీకి, తెలంగాణకు మధ్య కేంద్రం గొడవలు పెట్టాలని చూస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఏపీకి తెలంగాణ 12 వేల కోట్ల రూపాయలు బకాయి ఉందని కేంద్రం...
Read more‘‘రాజమండ్రి వస్తే తిరిగి వెళ్ళలేవు నీ అంతు చూస్తా’’ అంటూ మహాసేన రాజేష్ కు వచ్చిన బెదిరింపు కాల్ ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇదేదో...
Read moreవైఎస్సార్ కళ్యాణమస్తు పథకాన్ని సీఎం జగన్ గొప్పగా ప్రవేశపెట్టారని వైసీపీ నేతలు మరింత గొప్పగా ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం కంటే తాము ఇంకా...
Read moreఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలపై చాలానే కసరత్తు చేస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాలనేదే వైసీపీ లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే...
Read moreఏపీఎస్డీసీ ద్వారా రుణాలు తేవడంపై ఆర్బీఐ ఆగ్రహం కార్పొరేషన్లకు అప్పులివ్వొద్దు, కట్టే స్తోమత ఉందో లేదో చూడాలి బడ్జెట్ నుంచి చెల్లిస్తామంటే కుదరదు, అన్ని బ్యాంకులకు ఆర్బీఐ సర్క్యులర్ జగన్ సర్కార్ అప్పుల కోసం అడ్డదారులు తొక్కుతున్న వైనాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తప్పుబట్టింది. రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఏపీఎస్డీసీ) పేరుతో అరాచకాలు చేస్తోందని ధ్రువీకరించింది. పైసా ఆదాయం లేని ఆ కార్పొరేషన్ ద్వారా అప్పులు తేవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3)కి విరుద్థమని, మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించి దానిని ఖజానాకు కాకుండా ఏపీఎస్డీసీకి మళ్లించడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్ 293(3) ప్రకారం.. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోకూడదు. కేంద్రం అనుమతితో తీసుకున్న రుణాలను రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాలి. కానీ ఏపీఎస్డీసీ విషయంలో కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఖజానాకు రావలసిన మద్యం ఆదాయాన్ని ఆ కార్పొరేషన్కు మళ్లించి రూ.25,000 కోట్ల అప్పు తెచ్చుకోవడానికి బ్యాంకులతో జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.23,200 కోట్ల అప్పులు తెచ్చింది. ట్విస్ట్ ఏంటంటే ఆ కార్పొరేషన్కు పైసా ఆదాయం లేదు. నయాపైసా ఆస్తి లేదు. అందుకే...
Read more