ఎన్నారై ‘గోకుల్ రాచిరాజు’ మృతిపై ‘కోమటి జయరాం’ సంతాపం!
అమెరికాలోని బే ఏరియాలో నివసిస్తున్న ఎన్నారై 'గోకుల్ రాచిరాజు' క్యాన్సర్ తో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బే ఏరియాలో అందరికీ సుపరిచితుడు, ఎంతో మందికి ఆప్త ...
అమెరికాలోని బే ఏరియాలో నివసిస్తున్న ఎన్నారై 'గోకుల్ రాచిరాజు' క్యాన్సర్ తో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బే ఏరియాలో అందరికీ సుపరిచితుడు, ఎంతో మందికి ఆప్త ...
అనారోగ్యంతో బాధపడుతున్న కన్న తల్లిని పరామర్శించడానికి ‘యాష్ బొద్దులూరి’ ఈ రోజు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగగానే, నియంత జగన్ రెడ్డి ప్రభుత్వం కాపుకాసి అరెస్ట్ చేసి మంగళగిరి ...
అమెరికాలోని ఎన్నారైలకూ ఓటు హక్కు తప్పనిసరిగా ఉండాలన్న ఉద్దేశ్యంతో NRI WOMEN WING, AP NRI USA తో కలిపి తన ప్రయత్నాలు మొదలుబెట్టింది. ఇప్పటికే క్షేత్రస్ధాయిలో ...
ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరమును పురస్కరించుకుని ఎన్టీఆర్మ శతజయంతి మరియు మహానాడు ఉత్సవాలను సియాటెల్ నగరంలో తెలుగువారందరితో కలిసి అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో 500 మంది ...
ఏపీలో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల ఎన్నారై టీడీపీ కో ఆర్డినేటర్ జయరాం కోటమి ...
యన్ ఆర్ ఐ టీడీపీ మహిళా విభాగం గత నెల 30 వ తేదీన పాత విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం లో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన విషయం ...
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగువారి అన్నగారు దివంగత నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) 27వ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్వర్యంలో అమెరికా లోని ...
ప్రవాసాంధ్రుల పట్ల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని జయరాం కోమటి అన్నారు. అమెరికాలోని బే ఏరియాలో పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ...
ఢిల్లీ స్థాయిలో ఏ గుర్తింపు లేకుండా మద్రాసీలుగా పిలువబడే తెలుగు ప్రజలకు అది అందరినీ శాసించే జాతి అనే స్థాయికి గుర్తింపు తేవడంలో తెలుగు దేశం వ్యవస్థాపకులు అన్నగారు చేసిన కృషి అనన్య సామాన్యమైనదని, ...
అమెరికాలోని మినియాపోలిస్ నగరములో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా 5వ మహానాడు కార్యక్రమము అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యన్.ఆర్.ఐ.యు.ఎస్.ఎ.విభాగం కో- ఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షత వహించారు. ...