• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎన్నారైలపై జగన్ కక్ష సాధింపును ఖండించిన జయరాం కోమటి

admin by admin
January 2, 2023
in Around The World, Politics, Trending
0
0
SHARES
947
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రవాసాంధ్రుల పట్ల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని జయరాం కోమటి అన్నారు. అమెరికాలోని బే ఏరియాలో పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం సాయం చేయకపోగా.. తమవంతు సాయం చేసే వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం. గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అన్నగారి జనత వస్త్రాల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు గారు వస్తున్నారని, ఆయన చేతుల మీదుగా పంపిణీ జరుగుతుందని తెలిసి కూడా పోలీసులు బందోబస్తు సక్రమంగా చేయలేదు.

పోలీసులు, ప్రభుత్వ వైఫల్యాల కారణంగా జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మరణించడం విచారకరం. జరిగిన సంఘటన పట్ల మా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాం. వీరి మరణానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డే బాధ్యత వహించాలి. ఇటీవల చంద్రబాబు గారు పాల్గొంటున్న అనేక బహిరంగ సభలకు ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు.

కానీ అందుకు తగిన ఏర్పాట్లను ప్రభుత్వం చేయడం లేదు. ప్రవాసాంధ్రుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులు బనాయించడం ద్వారా భవిష్యత్ లో ఎవరూ సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు రారు. ఈ దుర్ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై కేసులు పెట్టవలసింది పోయి మంచి మనసుతో పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరావుపై తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

దురదృష్టవశాత్తు ఈ దుర్ఘటనలో మరణించిన కుటుంబాలను ఆదుకునేందుకు ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ , తెలుగుదేశం పార్టీ వారు కుటుంబానికి సుమారు రూ.30 లక్షల సాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ మాత్రం సక్రమంగా స్పందించకుండా అరకొర సాయం చేసి చేతులు దులుపుకుంది. ఇప్పటికైనా మరణించిన వారి కుటుంబాలను ఆదుకుని ఉయ్యూరు శ్రీనివాసరావుపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి.

జయరాం కోమటి

ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్

Tags: condemnsguntur incidentjagan's revenge on nrisjayaram komatinri tdp leader jayaram komatinris
Previous Post

ఎన్టీఆర్ 30.. బిగ్ అప్‌డేట్

Next Post

టీడీపీ ఈవెంట్లో మ‌ళ్లీ విషాదం

Related Posts

Trending

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

September 28, 2023
nara lokesh yuvagalam gets huge response
Trending

లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే

September 28, 2023
Trending

సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు

September 28, 2023
Top Stories

భువనేశ్వరి బలంగానే!

September 28, 2023
Top Stories

ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు

September 28, 2023
Top Stories

తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ

September 28, 2023
Load More
Next Post

టీడీపీ ఈవెంట్లో మ‌ళ్లీ విషాదం

Latest News

  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra