• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘మీరు అనాథలు కాదు.. అన్నీ నేనే అవుతా’.. 

బాధిత కుటుంబాలకు చంద్రబాబు అండ

NA bureau by NA bureau
December 29, 2022
in Andhra, Politics
0
కందుకూరు బాధితులను పరామర్శించిన చంద్రబాబు
0
SHARES
84
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
నెల్లూరు జిల్లాలోని కందుకూరు ఘటన బాధిత కుటుంబాలను తెలుగు దేశం పార్టీ  అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శిస్తున్నారు.
ఈ ఘటనలో మరణించిన ఓగురుకు చెందిన మధు గ్రామానికి చంద్రబాబు వెళ్లారు.
మృతుడి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ‘మీరు అనాథలు కారు.. నేను మీకు అండగా ఉంటాను’ అంటూ ఆ కుటుంబానికి చంద్రబాబు భరోసా ఇచ్చారు.
అనంతరం మధు కుటుంబానికి చంద్రబాబు రూ. 15 లక్షల చెక్కు… రూ. 1.5 లక్షల నగదు అందజేశారు.
మిగతా మొత్తాన్ని కూడా త్వరలోనే అందజేస్తామని చంద్రబాబు చెప్పారు. కాగా టీడీపీ నుంచి రూ. 23 లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.
మిగతా బాధితుల కుటుంబాలనూ చంద్రబాబు పరామర్శించనున్నారు.
క్షతగాత్రులకు కూడా పార్టీ తరఫున పరిహారం ప్రకటించడంతో వారికి పార్టీ నేతలు ఆ మొత్తం అందించనున్నారు.
మరోవైపు పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మిగతా ముఖ్యనేతలు మృతులకు నివాళులర్పించారు.
Previous Post

యాంక‌రింగ్‌కు సుమ టాటా.. అంతా బుస్

Next Post

కందుకూరు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు.. 174 సెక్ష‌న్ వ‌ర్తింపు.. అస‌లేంటీ సెక్ష‌న్‌?

Related Posts

ycp nellore
Politics

అయితే.. ఆ లెక్క‌న వైసీపీ ఖాళీయేనా?

May 28, 2023
chandrababu vs jagan
Politics

బాబు హయాంలో స్వేచ్ఛ ఉండేది.. జ‌గ‌న్ పాల‌న‌పై ఎవ‌ర‌న్నారంటే!

May 28, 2023
sharmila jagan
Politics

జ‌గ‌న్‌ను న‌మ్మేదెలా?  ఎమ్మెల్యేల అంత‌ర్మ‌థ‌నం.. ఏం జ‌రుగుతోందంటే

May 28, 2023
avinash reddy
Andhra

షాక్: అవినాశ్ బెయిల్ విచారణ వేళ సీబీఐ నోట ‘రహస్య సాక్షి’ మాట

May 28, 2023
ys vivekananda reddy murder case
Andhra

జ‌గ‌నే ఏ1 :  చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

May 28, 2023
mahasena rajesh
Andhra

మహానాడు : రెచ్చిపోయిన మహాసేన రాజేష్, పవర్ ఫుల్ స్పీచ్

May 27, 2023
Load More
Next Post
section 174

కందుకూరు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు.. 174 సెక్ష‌న్ వ‌ర్తింపు.. అస‌లేంటీ సెక్ష‌న్‌?

Latest News

  • అయితే.. ఆ లెక్క‌న వైసీపీ ఖాళీయేనా?
  • బాబు హయాంలో స్వేచ్ఛ ఉండేది.. జ‌గ‌న్ పాల‌న‌పై ఎవ‌ర‌న్నారంటే!
  • జ‌గ‌న్‌ను న‌మ్మేదెలా?  ఎమ్మెల్యేల అంత‌ర్మ‌థ‌నం.. ఏం జ‌రుగుతోందంటే
  • శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!
  • షాక్: అవినాశ్ బెయిల్ విచారణ వేళ సీబీఐ నోట ‘రహస్య సాక్షి’ మాట
  • బహ్రెయిన్ లో ‘ఎన్టీఆర్’ శత జయంతి వేడుక!
  • జ‌గ‌నే ఏ1 :  చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • మహానాడు : రెచ్చిపోయిన మహాసేన రాజేష్, పవర్ ఫుల్ స్పీచ్
  • వివేకా కేసు : అవినాష్ ను దాటి జగన్ ను కమ్మేసింది- ఆనం సంచలన వ్యాఖ్యలు !
  • `నింగి ఒంగిందా.. నేల ఈనిందా..` అన్న‌గారి డైలాగ్ రిపీట్‌..
  • అవినాష్ బెయిల్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ‘ఎలక్ట్రిక్’ సైకిల్ తో వైసీపీని తొక్కేస్తాం: చంద్రబాబు
  • జగన్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోందా?
  • మ‌హానాడు రూపంలో తెలుగువారికి మ‌హా పండుగ‌!
  • ఎన్టీఆర్ పుట్టిన రోజు.. మ‌హానాడు గా ఎలా మారింది?

Most Read

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

ఏపీ సీఎం బిగ్ మిస్టేక్.. 10 వేల కోట్ల కోసం..

ఎమ్మెల్సీ ‘మధు తాత’ కి ఘన సన్మానం!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra