• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమరావతి పిటిషన్ విచారణకు సీజేఐ నో

admin by admin
November 1, 2022
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
154
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్, రైతుల పిటిషన్లపై విచారణ జరిపేందుకు ఆయన విముఖత చూపారు. తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి ఈ పిటిషన్లను పంపాలని సుప్రీం రిజిస్ట్రీని ఆదేశించారు. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

2వేల పేజీల తీర్పును నిలిపివేయాలని సుప్రీంకోర్టును కోరింది. ఆ తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందని ఆరోపించింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. అయితే, అమరావతి రాజధానిపై రైతులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పులో ప్రధాన అంశాలపై స్పష్టత లేదని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసింది. ఈ క్రమంలోనే సీజేఐ ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ కేసు విచారణ నుంచి వైదొలిగారు. దీంతో, ఈ పిటిషన్లపై విచారణకు కొత్త బెంచ్ ఏర్పాటు కానుంది. గతంలో న్యాయవాదిగా ఉన్న సమయంలో సీఎం జగన్ కేసులను ప్రస్తుత సీజేఐ యు.యు.లలిత్ వాదించారు. ఈ క్రమంలోనే రాజధాని పిటిషన్ల విచారణ నుంచి ఆయన తప్పుకున్నట్టు తెలుస్తోంది.

Tags: amaravati capitalCJIcji u.u.lalithhearingnot before me
Previous Post

టీడీపీ పథకాలూ కొనసాగిస్తావా జగన్?

Next Post

మునుగోడులో హై టెన్షన్..ఈటలపై దాడి

Related Posts

Top Stories

లోక్ సభలో నోరు జారిన డీఎంకే ఎంపీ.. ఆపై క్షమాపణలు

December 6, 2023
Top Stories

ఏపీలో ఇంకో సైకిల్ గుర్తు..ఇబ్బందా?

December 5, 2023
revanth vs kcr bjp jagan
Trending

తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి..అఫీషియల్

December 5, 2023
Top Stories

సీఎం అభ్యర్థి ఎవరో సాయంత్రం చెబుతా: ఖర్గే

December 5, 2023
Trending

చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో రిలీఫ్

December 5, 2023
Top Stories

ఉద్యోగుల మ‌న‌సు విప్పిన పోస్ట‌ల్ బ్యాలెట్‌.. ఏపీలో ఏం జ‌రుగుతుంది..!

December 5, 2023
Load More
Next Post

మునుగోడులో హై టెన్షన్..ఈటలపై దాడి

Latest News

  • లోక్ సభలో నోరు జారిన డీఎంకే ఎంపీ.. ఆపై క్షమాపణలు
  • ఏపీలో ఇంకో సైకిల్ గుర్తు..ఇబ్బందా?
  • తెలంగాణ అసెంబ్లీలో సామాజిక వర్గాల వివరాలు!
  • తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి..అఫీషియల్
  • సీఎం అభ్యర్థి ఎవరో సాయంత్రం చెబుతా: ఖర్గే
  • చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో రిలీఫ్
  • ఉద్యోగుల మ‌న‌సు విప్పిన పోస్ట‌ల్ బ్యాలెట్‌.. ఏపీలో ఏం జ‌రుగుతుంది..!
  • సీఎంగా రేవంత్.. 3 డిప్యూటీ సీఎంలు.. ఇదే ఫైనలా?
  • ఓటమి తర్వాత ఫాంహౌస్ నుంచి కేసీఆర్ తొలి వీడియో
  • విప‌క్షాల బ‌లాన్ని త‌క్కువ అంచ‌నా వేస్తే.. ఫ‌లితం ఇంతేనా..?
  • బీఆర్ ఎస్ ఉండ‌దు.. బీజేపీ ఉంటుంది: అర్వింద్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌
  • కాంగ్రెస్ వాయిదాల పర్వం…రేపు సీఎం ఎంపిక?
  • ప‌థ‌కాలు.. అహంకారం నిల‌వ‌లేదు.. జ‌గ‌న్‌కు గొప్ప పాఠం..!
  • కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి ?
  • హైకమాండ్ కోర్టులో ‘సీఎం’ పంచాయతీ!

Most Read

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra