• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

టీడీపీ పథకాలూ కొనసాగిస్తావా జగన్?

admin by admin
November 1, 2022
in Andhra, Politics, Top Stories
0
pattabhi
0
SHARES
110
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో సీఎం జగన్ ప్రజలపై పన్నుల భారం మోపి వారి నడ్డి విరుస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ పాలనలో జనంపై బాదుడే బాదుడు అంటూ టిడిపి గతంలోనే నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలోనే తాజాగా జగన్ సర్కార్ పై టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలు గుప్పించారు. విద్యుత్ చార్జీలను జగన్ భారీగా పెంచారని, చంద్రబాబు పాలనలో ఎటువంటి చార్జీల భారం ప్రజలపై లేదని అన్నారు.

ప్రజలపై భారం మోపే విషయంలో జగన్ రెడ్డి రివర్స్ లో వెళ్తున్నారని ఆరోపించారు. 2014 నుంచి 2019 మధ్య కాలానికి కూడా ఇప్పుడు ట్రూ ఆప్ చార్జీలు వసూలు చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని, చంద్రబాబు పాలనలో ప్రజలపై పైసా భారం పడలేదని పట్టాభి ఆరోపించారు. ఇదే మాదిరిగా రివర్స్ లో వెళ్లి టిడిపి ప్రవేశపెట్టిన అన్ని పథకాలను జగన్ కొనసాగించగలరా అని పట్టాభి నిలదీశారు.

బొగ్గు కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయిందని, దాన్ని పూడ్చుకోవడానికి మార్కెట్లో ఎక్కువ రేటుపెట్టి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని అన్నారు. అదే చంద్రబాబు అయితే ముందుచూపుతో బొగ్గు కోసం ఏపీఎండీసీ ద్వారా మధ్యప్రదేశ్ లోని సులియారి కోల్ మైన్ తీసుకున్నారని గుర్తు చేశారు. కానీ, అదే కోల్ మైన్ ను ఈరోజు ఆదానీలకు జగన్ కట్టబెట్టారని పట్టాభి ఆరోపించారు.

ఏపీ జెన్కోకు ఆ బొగ్గు గని ఇచ్చి ఉంటే రాష్ట్రంలో విద్యుత్ కొరతే ఉండేది కాదని పట్టాభి స్పష్టం చేశారు. ఇక, జగన్ అసమర్థత వల్లే కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ కూడా అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. తన స్వలాభం కోసం జగన్ రెడ్డి అధానీలతో లాలూచీపడి ఈ విధంగా ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారని, ఈ వాస్తవాలను ప్రజలు గ్రహించాలని అన్నారు.

Tags: Jaganpattabhipattabhi slams jagantrue app charges
Previous Post

జగన్ కు హైకోర్టు షాక్..రైతులకు ఊరట

Next Post

అమరావతి పిటిషన్ విచారణకు సీజేఐ నో

Related Posts

Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Load More
Next Post

అమరావతి పిటిషన్ విచారణకు సీజేఐ నో

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra