హఠాత్తుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటుపై మంత్రి కేటీఆర్ కు ప్రేమ పెరిగిపోయింది. స్టీల్ ప్లాంటును ఎట్టి పరిస్థితుల్లోను అమ్మొద్దని, ప్లాంట్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని...
Read moreఅనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఉదంతంలో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్.. కేజ్రీవాల్ కు కొత్త షాక్ గా మారారు సుఖేశ్ చంద్రశేఖర్....
Read moreతెలంగాణలో ఈ ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన వారసుడు పోటీ చేస్తాడని.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జున...
Read moreవిజన్ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందిన టీడీపీ అదినేత చంద్రబాబు ఏం చేసినా.. ఒకపరిపక్వత.. దూరదృష్టి ఖచ్చితంగా ఉంటాయి. ప్రస్తుతం టీడీపీ ఆవిర్భావ సదస్సును తెలంగాణలో ఏర్పాటు...
Read moreట్విటర్ క్రేజ్ పెంచుకున్న కేటీఆర్కు ఇప్పుడు అదే ట్విటర్ వేదికగా వరుస కౌంటర్లు పడుతున్నాయి. కేటీఆర్ ఏదైనా ట్వీట్ చేయగానే బీజేపీ సోషల్ మీడియా వర్గాల నుంచి...
Read moreసంక్రాంతి సందర్భంగా తెలువారికి మోడీ సర్కారు ఇచ్చిన బహుమతిగా విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ట్రైన్ ను అందుబాటులోకి తేవటం తెలిసిందే. తాజాగా మరో...
Read moreటీఎస్ పీఎస్సీ నిర్వహించిన ప్రవేశపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తుచేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను బండి సంజయ్ లెక్కచేస్తున్నట్లు లేదు. ప్రశ్నపత్రాల లీకేజీలో ఎవరి పాత్ర ఎంత...
Read moreగతానికి భిన్నంగా హైదరాబాద్ మహానగరంలో తరచూ ఏదో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటోంది. సికింద్రాబాద్ పరిధిలో ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఇప్పటికే ఐదుకు పైగా...
Read moreఇప్పటికే ఉన్న తలనొప్పులు సరిపోనట్లుగా కొత్త ఉదంతం ఒకటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చుట్టుకుందా? అన్నది ఇప్పుడుప్రశ్నగా మారింది. ఒకవైపు కుమార్తె కమ్ ఎమ్మెల్సీ...
Read moreప్రశ్నపత్రాల లీకేజీకి కేంద్రబిందువుగా మారిన టీఎస్పీఎస్సీ బోర్డు వివాదాస్పదమైపోయింది. బోర్డు ఛైర్మన్, సభ్యుల నియామకంలో వివిధ రంగాల్లో నిపుణులను, చిత్తశుద్ది ఉన్నవారిని నియమించాల్సిన ప్రభుత్వం అడ్డుగోలుగా భర్తీ...
Read more