ఏపీకి ఒకటే రాజధాని ఉండాలంటూ 'న్యాయస్థానం టు దేవస్థానం' పేరిట అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రకు...
Read moreడొల్లగా మారిన ఖజానా నింపుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్న సీఎం జగన్...ఇపుడు మద్యంపై పడ్డారు. ఏపీలో మద్యనిషేధం తెస్తానని కంకణం కట్టుకున్న జగన్ ...ఆదిశగా అడుగులు వేస్తున్నానని...
Read moreఏపీ సీఎం జగన్ చేస్తున్న అప్పులు, వాటికోసం పడుతున్న తిప్పలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టడం మొదలు కార్పొరేషన్ల పేరుతో...
Read moreఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లా నుంచి ఇషాక్ భాషతో పాటు, కడప జిల్లా నుంచి...
Read moreఏపీ ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కాయా? ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యాయా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. పీఆర్సీ నివేదిక...
Read moreరాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుంది. బద్ధ శత్రువులను ప్రాణ మిత్రులుగా మారిపోతారు. ప్రాణ మిత్రులు విరోధులుగా మారడం రాజకీయాల్లో సాధరణమే. దశాబ్దాల వైరం రాజకీయం పేరుతో పైకి మాయమైపోయినట్లు...
Read moreఎయిడెడ్ కాలేజీని ప్రైవేటీకరించే అంశంపై ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురంలోని శ్రీ సాయిబాబా నేషనల్ (ఎస్ఎస్బిఎన్) డిగ్రీ కాలేజీ విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంపై పోలీసుల దమనకాండ...
Read moreఅనంతపురంలోని ఎస్ఎస్ బీఎన్ కాలేజీలో విద్యార్థులపై లాఠీచార్జి ఘటన ఏపీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా...
Read moreప్రస్తుతం హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ గతంలో తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే, కేసీఆర్ పై ఈటల తిరుగుబాటు...
Read moreసీరియస్ గా మాట్లాడుతూ కూడా జోకులేయటం బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకే చెల్లింది. మీడియాతో మాట్లాడుతూ రెండు విషయాలపై జోకులేశారు. అవేమిటంటే జనసేనతో పొత్తుల వ్యవహారం, బద్వేలు...
Read more