పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలు రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నాయి. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కల్తీ సారా తాగి 15...
Read moreవిశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ జిల్లా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు ఇవాళ మరోసారి స్పందించారు.ఈ మేరకు స్పీకర్ తమ్మినేని...
Read moreఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఐదో రోజు సభలో జంగారెడ్డిగూడెం నాటు సారా ఘటనపై చర్చ పెను దుమారం రేపింది. నాటు సారా వల్ల జనం...
Read moreరానున్న ఎన్నికల్లో ఎలా అయినా పరువు నిలుపు కోవాలని భావిస్తోంది జనసేన.అందుకుతగ్గ విధంగా వైసీపీపై పోరాటం బలీయంగా చేయనుందని స్పష్టం అవుతోంది.గతంలో మాదిరిగా కాకుండా ఉనికి చాటుకునేందుకు...
Read moreయంగ్రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` విడుదలైంది. మూడేళ్ల నుంచి ఊరిస్తూ వచ్చిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక రివ్యూవర్లు, క్రిటిక్స్ కూడా సినిమాలో...
Read moreఇటీవల జరిగిన ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్కు కేవలం ఓటమి మాత్రమే దక్కలేదు. అంతకుమించి.. అన్నట్టుగా ఘోర పరాజయంతోపాటు.. ప్రజల నుంచి ఛీత్కారాలు కూడా...
Read moreఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు రెండు రోజులు కావస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలపై తెలంగాణలోని ఆయా పార్టీల నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. కానీ,...
Read more2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా బుగ్గన...తిరువళ్లువార్ రచించిన తిరుక్కురాళ్...
Read moreసీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్రువర్...
Read moreజగన్ సర్కార్ పై ప్రభుత్వ ఉపాధ్యాయులంతా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఛలో విజయవాడ తర్వాత ఉపాధ్యాయులు మినహా మిగతా ఉద్యోగ సంఘాల నేతలను సమ్మె విరమించేలా...
Read more