జనసేన అధినేతపవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా రణ స్థలంలో ఈ రోజు నిర్వహిస్తున్న `యువశక్తి`కి యువత భారీ ఎత్తున తరలి వచ్చారు. ఎటు చూసినా జనమే కనిపించారు....
Read moreప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను కొనసాగిస్తామని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యా నించారు. ప్రస్తుతం మూడు ముక్కల ముఖ్యమంత్రి జగన్ కొన్ని పథకాలు అమలు...
Read moreసంక్రాంతి వచ్చిందంటే చాలు.. పండుగ హడావుడి ఒక పక్క.. మరోవైపు పెద్ద సినిమాల హడావుడి మరో పక్క ఉంటుంది. తెలుగు వారికి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని...
Read moreవైసీపీలో వసంత కృష్ణప్రసాద్ వ్యవహారం ముదురుతోంది. ఆయన పార్టీపై అసంతృప్తి వ్యక్తంచేస్తూనే ఉన్నారు. జగన్ పిలిచి వార్నింగ్లు ఇచ్చినా ఆయన తగ్గేదేలే అంటున్నారు. ముఖ్యంగా మంత్రి జోగి...
Read moreవిజయవాడలోని రాణిగారితోట ప్రాంతంలో వైసీపీ నేత దేవినేని అవినాశ్ ను రమీజా అనే మహిళ ప్రశ్నించిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అవినాశ్ తో దురుసుగా...
Read moreవైసీపీ పాలనపై, పోలీసుల తీరుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గూండాలతో చేతులు కలిపిన కొందరు పోలీసులకు డీజీపీ కూడా వత్తాసు పలుకుతున్నారని చంద్రబాబు...
Read moreజనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అదే రీతిలో వైసీపీ నేతలను పవన్ కూడా ఏకిపారేస్తున్నారు. ఈ రకంగా...
Read moreమంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. అమాత్యుడు అంబటికి గుంటూరు జిల్లా కోర్టు షాకిచ్చింది. సంక్రాంతి డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు అమ్మిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అంబటిపై...
Read moreఏపీ సరికొత్త రాజకీయాన్ని చూస్తోంది. అధికార పక్షానికి చెందిన నేతల్ని సామాన్యులు అప్పుడప్పుడు ప్రశ్నించటం చూస్తుంటాం. అలా ప్రశ్నించిన వారిని సముదాయించటం.. వారి డిమాండ్లు తీరేలా చేసే...
Read moreప్రజలకు అన్నీ చేస్తున్నామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం.. ఆ అన్నీలో దాడులను కూడా చేర్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే..ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులైన వారు ఎక్కడున్న వెతికి మరీ పట్టుకుని...
Read more