ఏపీలో జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో టీడీపీకి ఆదరణ పెరగడం, చంద్రబాబు సభలకు జనం పోటెత్తడంతో వైసీపీ నేతలకు నోట్లో...
Read moreమంత్రి పదవులు దక్కకపోవడంతో గతంలో బాలినేని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు బాహాటంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కడం సంచలనం రేపింది. బాలినేని మూడు జిల్లాలకు ఇన్ఛార్జి అని, అలాంటి...
Read moreరాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టేందుకు వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు...
Read moreగుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. మొన్న కందుకూరు, నిన్న గుంటూరు సభల సందర్భంగా అమాయకులు చనిపోయారని, చంద్రబాబు...
Read moreగుంటూరులో తొక్కిసలాట ఘటనపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ముగ్గురు మహిళలు మృతి చెందడంపై పవన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పేదలకు వస్త్రాలు...
Read moreగుంటూరులో తొక్కిసలాట ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న కానుక, అన్నగారి జనతా వస్త్రాల పంపిణీ...
Read moreగుంటూరులో జనతా వస్త్రాల పంపిణీలో చనిపోయినవారి ఒక్కొక్క కుటుంబానికి 3,00,000 (3 లక్షల రూపాయలు) చొప్పున ఆర్థిక సాయాన్ని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్...
Read moreతెలుగుదేశం పార్టీ ఇటీవలే ఒక పెద్ద విషాదాన్ని చూసింది. నెల్లూరు జిల్లా కందుకూరులో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో సందర్భంగా పరిస్థితులు అదుపు...
Read moreప్రవాసాంధ్రుల పట్ల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని జయరాం కోమటి అన్నారు. అమెరికాలోని బే ఏరియాలో పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు....
Read moreఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీలో క్రిస్టియానిటీ పెరిగిపోయిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు,...
Read more