ఏపీ సీఎం జగన్ పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను, జగన్ పాలనను రఘురామ...
Read moreజగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న అనేక అనాలోచిత...
Read moreసోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతూ, టీడీపీకి, జనసేనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న పంచ్ ప్రభాకర్ పలు ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్ది...
Read moreఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికపై తీవ్ర ఆసక్తి ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించేందుకు సీఎం...
Read moreటీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై, టీడీపీ కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో కొద్ది రోజులుగా ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. అయితే, దాడి చేసిన...
Read moreబీజేపీ కోరి మరీ పరువు బజారున పడేసుకుంది. ప్రధాన పార్టీలు సానుభూతికి వదిలేసిన ఎన్నికల్లో పోటీ చేస్తే అవన్నీ తమకే పడతాయన్న దురాశతో పోటీ చేసి ఉన్న పరువు కూడా పోగొట్టుకుంది....
Read moreవైఎస్ హయాంలో మంత్రిగా ఉండి ఒక వెలుగు వెలిగిన రఘువీరా రెడ్డి ఇపుడు ఇంటికి పరిమితం అయ్యారు. ఆయనను చూసిన సాధారణ ప్రజలు ఏమీ సంపాదించుకోలేదేమో పాపం...
Read moreఉరికే ఉత్సాహం ----------------------------- అదే ఉరకలెత్తే ఉత్సాహం అదే మరుగుతున్న రక్తం ఉప్పెనలా సాగుతున్న జనం ప్రభంజనం లా మారుతున్న నారీ లోకం ఏడు వందల రోజుల...
Read moreన్యాయస్థానం నుండి దేవస్థానం, తుళ్ళూరు నుండి తిరుమల మహాపాదయాత్ర నిన్న ప్రారంభమైనది. "జై అమరావతి" నినాదం ప్రతిధ్వనించింది. వేలాది మంది ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. వారిలో మహిళలే...
Read moreఆన్లైన్ ఇంటర్ అడ్మిషన్లు వాటిపై పెత్తనానికే!! పద్ధతీపాడూ లేకుండా ఆకస్మికంగా ఆన్లైన్ ప్రకటన అడ్మిషన్లపై రెండేళ్ల నుంచీ ఇదే తీరు నవ్యాంధ్రలో జగన్ ప్రభుత్వ తీరుతో విద్యార్థులు, తల్లిదండ్రుల...
Read more