చంద్రబాబు సంచలన అనుమానం వ్యక్తంచేశారు.
అయితే, అది కేవలం అనుమానం కాదు,
దానికి తగిన ఆధారం ఇచ్చారు.
పరిటాల రవి హత్యలో కీలక నిందితుడు మొద్దు శీను ను జైల్లో చంపేశారు.
అపుడు జైలర్ గా పనిచేసిన వ్యక్తి వరుణ్ రెడ్డి…
ఇపుడు అతన్ని జగన్ ప్రభుత్వం బయటకు తెచ్చింది.
అతన్ని ఎక్కడ పెట్టిందో చంద్రబాబు బయటపెట్టిన అనుమానం ఇది.
పరిటాల రవి హత్య కేస్ లో ఎం జరిగిందో చెప్తున్నారు 🥺🥺🥺🥺🥺🥺 pic.twitter.com/1aqi1gXloc
— Save Amaravati Save Andhra (@neekenduku9999) February 13, 2022