బుధవారం సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గుంటూరు పర్యటన పెట్టుకున్నారు. మంగళవారం రాత్రే విజయవాడ చేరుకున్న బాలకృష్ణ ఉదయాన్నే అల్లుడి నియోజకవర్గమైన మంగళగిరికి వెళ్తారు. ఆయనది రాజకీయ...
Read moreఏపీలో ప్రభుత్వ ఉద్యోగులంతా జగన్ పై తీవ్ర అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా అమ్మో ఒకటో తారీకు...
Read moreటీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడితో పాటు నగరి ఎమ్మెల్యే, వైసీపీ నేత రోజు విమాన ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. రాజమండ్రి నుంచి...
Read moreఏపీలో గత రెండేళ్లుగా అమరావతి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు, యువతీ యువకులు, ఎన్నారైలు...
Read moreఏపీ రాజధాని అమరావతి రైతులు.. ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరా వతినే ఉంచాలని డిమాండచేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండేళ్లుగా రైతులు ఉద్యమిస్తున్నారు....
Read moreఏపీలో కొంతకాలంగా కొత్త ట్రెండ్ మొదలైంది. ప్రభుత్వంపై పోరాడితే గానీ..రోడ్డెక్కి నిరసన తెలిపితేగానీ ఏ పనీ జరగడం లేదన్న భావన చాలామందిలో ఉంది. ఇప్పటికే తమ పెండింగ్...
Read moreఈ రోజు జగన్ మోహన్ రెడ్డి వేసిన కమిటీ, ప్రభుత్వ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపధ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ రెడ్డి...
Read moreఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ కు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని, జగన్ పాలన సజావుగా సాగకుండా ఏపీలోని కోర్టులు అడ్డుపడుతున్నాయని మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రు...
Read moreఏపీ సీఎం జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిల బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారంపై కొద్ది నెలల క్రితం దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. వారి...
Read moreఏబీఎస్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ అధికారులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ...
Read more