• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కోర్టులు ఎందుకు.. వాటికి తాళాలు వేయండి..

admin by admin
June 14, 2022
in India, Politics, Top Stories
0
0
SHARES
36
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి కోపం వచ్చింది. అది కూడా అలాంటి ఇలాంటి కోపం కాదు. అనూహ్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయనపై ఒత్తిడిని మరింత పెంచేస్తున్నాయి. దీంతో.. ఆయన మాటలు మరింత చురుగ్గా మారాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి ఇళ్లను కూల్చివేస్తున్న వైనంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుల్డోజర్ల అంశంపై ఆయన ఆగ్రహంతో రగిలిపోతూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మొన్నటి వరకు ఢిల్లీలో బుల్డోజర్లకు పని చెబితే.. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్లతో తప్పుడు పనులు చేసిన వారి ఇళ్లను కూల్చివేస్తున్న వైనంపై అసద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ బీజేపీ నేత నుపూర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10న ముస్లిం సంఘాలు దేశ వ్యాప్తంగా మసీద్ ల వద్ద ఆందోళనలు చేపట్టటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు.. నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. యూపీలో అల్లర్లకు.. హింసాత్మక ఘటనలకు కారణమైన జావేద్ మహ్మద్ కు చెందిన అక్రమ నిర్మాణాన్ని యోగి సర్కారు కూల్చి వేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని కచ్ లో ఏర్పాటు చేసిన ఒక ర్యాలీలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు.

ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న యోగి ఆదిత్యనాథ్.. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. దోషులు ఫలానా అంటూ నిర్దారించే అధికారం మీకెక్కడదన్న ఆయన.. కోర్టులు చేయాల్సిన పనుల్ని మీరెలా చేస్తారని ప్రశ్నించారు. మీకు మీరే తీర్పులు ఇచ్చేస్తే ఇంకెందుకు కోర్టులు? వాటిని మూసివేయండి? న్యాయస్థానాలకు తాళాలు వేసేయండంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘యూపీ ముఖ్యమంత్రి యూపీ చీప్ జస్టిస్ అయిపోయారా? ఆయన ఎవరి ఇంటిని కూల్చాలి? అన్నది తేల్చేస్తారా? అఫ్రిన్ ఫాతిమా తండ్రి తప్పు చేస్తే.. అతడి ఇంటిని ఎలా కూల్చేస్తారు? నేను తప్పు చేస్తే నా ఇంటిని ఎలా కూల్చేస్తారు? ఇది దుర్మార్గం కాదా? ప్రధానమంత్రి మోడీ దీనికి సమాధానం చెప్పాలి. బీజేపీ మంత్రి కొడుకు ఒకరు తండ్రి కారుతో ఆరుగురి ప్రాణాల్ని తీశాడు. సుప్రీం కోర్టు అతడి బెయిల్ రద్దు చేసింది. మరి.. బీజేపీకి చెందిన వారు అజయ్ ఇంటిని ఎందుకు కూల్చరు? అఫ్రిన్ ఫాతిమా ఇంటిని మాత్రం కూలుస్తారా? ఇప్పుడు చెప్పండి.. బేధాభిప్రాయాల్ని ఎవరు చేస్తున్నారు? పేరును బట్టి న్యాయం ఉంటుందా?’ అని మండిపడ్డారు.

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి కోపం వచ్చింది. అది కూడా అలాంటి ఇలాంటి కోపం కాదు. అనూహ్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయనపై ఒత్తిడిని మరింత పెంచేస్తున్నాయి. దీంతో.. ఆయన మాటలు మరింత చురుగ్గా మారాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి ఇళ్లను కూల్చివేస్తున్న వైనంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుల్డోజర్ల అంశంపై ఆయన ఆగ్రహంతో రగిలిపోతూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మొన్నటి వరకు ఢిల్లీలో బుల్డోజర్లకు పని చెబితే.. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్లతో తప్పుడు పనులు చేసిన వారి ఇళ్లను కూల్చివేస్తున్న వైనంపై అసద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ బీజేపీ నేత నుపూర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10న ముస్లిం సంఘాలు దేశ వ్యాప్తంగా మసీద్ ల వద్ద ఆందోళనలు చేపట్టటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు.. నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. యూపీలో అల్లర్లకు.. హింసాత్మక ఘటనలకు కారణమైన జావేద్ మహ్మద్ కు చెందిన అక్రమ నిర్మాణాన్ని యోగి సర్కారు కూల్చి వేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని కచ్ లో ఏర్పాటు చేసిన ఒక ర్యాలీలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు.

ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న యోగి ఆదిత్యనాథ్.. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. దోషులు ఫలానా అంటూ నిర్దారించే అధికారం మీకెక్కడదన్న ఆయన.. కోర్టులు చేయాల్సిన పనుల్ని మీరెలా చేస్తారని ప్రశ్నించారు. మీకు మీరే తీర్పులు ఇచ్చేస్తే ఇంకెందుకు కోర్టులు? వాటిని మూసివేయండి? న్యాయస్థానాలకు తాళాలు వేసేయండంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘యూపీ ముఖ్యమంత్రి యూపీ చీప్ జస్టిస్ అయిపోయారా? ఆయన ఎవరి ఇంటిని కూల్చాలి? అన్నది తేల్చేస్తారా? అఫ్రిన్ ఫాతిమా తండ్రి తప్పు చేస్తే.. అతడి ఇంటిని ఎలా కూల్చేస్తారు? నేను తప్పు చేస్తే నా ఇంటిని ఎలా కూల్చేస్తారు? ఇది దుర్మార్గం కాదా? ప్రధానమంత్రి మోడీ దీనికి సమాధానం చెప్పాలి. బీజేపీ మంత్రి కొడుకు ఒకరు తండ్రి కారుతో ఆరుగురి ప్రాణాల్ని తీశాడు. సుప్రీం కోర్టు అతడి బెయిల్ రద్దు చేసింది. మరి.. బీజేపీకి చెందిన వారు అజయ్ ఇంటిని ఎందుకు కూల్చరు? అఫ్రిన్ ఫాతిమా ఇంటిని మాత్రం కూలుస్తారా? ఇప్పుడు చెప్పండి.. బేధాభిప్రాయాల్ని ఎవరు చేస్తున్నారు? పేరును బట్టి న్యాయం ఉంటుందా?’ అని మండిపడ్డారు.

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి కోపం వచ్చింది. అది కూడా అలాంటి ఇలాంటి కోపం కాదు. అనూహ్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయనపై ఒత్తిడిని మరింత పెంచేస్తున్నాయి. దీంతో.. ఆయన మాటలు మరింత చురుగ్గా మారాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి ఇళ్లను కూల్చివేస్తున్న వైనంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుల్డోజర్ల అంశంపై ఆయన ఆగ్రహంతో రగిలిపోతూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మొన్నటి వరకు ఢిల్లీలో బుల్డోజర్లకు పని చెబితే.. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్లతో తప్పుడు పనులు చేసిన వారి ఇళ్లను కూల్చివేస్తున్న వైనంపై అసద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ బీజేపీ నేత నుపూర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10న ముస్లిం సంఘాలు దేశ వ్యాప్తంగా మసీద్ ల వద్ద ఆందోళనలు చేపట్టటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు.. నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. యూపీలో అల్లర్లకు.. హింసాత్మక ఘటనలకు కారణమైన జావేద్ మహ్మద్ కు చెందిన అక్రమ నిర్మాణాన్ని యోగి సర్కారు కూల్చి వేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని కచ్ లో ఏర్పాటు చేసిన ఒక ర్యాలీలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు.

ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న యోగి ఆదిత్యనాథ్.. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. దోషులు ఫలానా అంటూ నిర్దారించే అధికారం మీకెక్కడదన్న ఆయన.. కోర్టులు చేయాల్సిన పనుల్ని మీరెలా చేస్తారని ప్రశ్నించారు. మీకు మీరే తీర్పులు ఇచ్చేస్తే ఇంకెందుకు కోర్టులు? వాటిని మూసివేయండి? న్యాయస్థానాలకు తాళాలు వేసేయండంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘యూపీ ముఖ్యమంత్రి యూపీ చీప్ జస్టిస్ అయిపోయారా? ఆయన ఎవరి ఇంటిని కూల్చాలి? అన్నది తేల్చేస్తారా? అఫ్రిన్ ఫాతిమా తండ్రి తప్పు చేస్తే.. అతడి ఇంటిని ఎలా కూల్చేస్తారు? నేను తప్పు చేస్తే నా ఇంటిని ఎలా కూల్చేస్తారు? ఇది దుర్మార్గం కాదా? ప్రధానమంత్రి మోడీ దీనికి సమాధానం చెప్పాలి. బీజేపీ మంత్రి కొడుకు ఒకరు తండ్రి కారుతో ఆరుగురి ప్రాణాల్ని తీశాడు. సుప్రీం కోర్టు అతడి బెయిల్ రద్దు చేసింది. మరి.. బీజేపీకి చెందిన వారు అజయ్ ఇంటిని ఎందుకు కూల్చరు? అఫ్రిన్ ఫాతిమా ఇంటిని మాత్రం కూలుస్తారా? ఇప్పుడు చెప్పండి.. బేధాభిప్రాయాల్ని ఎవరు చేస్తున్నారు? పేరును బట్టి న్యాయం ఉంటుందా?’ అని మండిపడ్డారు.

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి కోపం వచ్చింది. అది కూడా అలాంటి ఇలాంటి కోపం కాదు. అనూహ్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయనపై ఒత్తిడిని మరింత పెంచేస్తున్నాయి. దీంతో.. ఆయన మాటలు మరింత చురుగ్గా మారాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి ఇళ్లను కూల్చివేస్తున్న వైనంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుల్డోజర్ల అంశంపై ఆయన ఆగ్రహంతో రగిలిపోతూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మొన్నటి వరకు ఢిల్లీలో బుల్డోజర్లకు పని చెబితే.. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్లతో తప్పుడు పనులు చేసిన వారి ఇళ్లను కూల్చివేస్తున్న వైనంపై అసద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ బీజేపీ నేత నుపూర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10న ముస్లిం సంఘాలు దేశ వ్యాప్తంగా మసీద్ ల వద్ద ఆందోళనలు చేపట్టటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు.. నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. యూపీలో అల్లర్లకు.. హింసాత్మక ఘటనలకు కారణమైన జావేద్ మహ్మద్ కు చెందిన అక్రమ నిర్మాణాన్ని యోగి సర్కారు కూల్చి వేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని కచ్ లో ఏర్పాటు చేసిన ఒక ర్యాలీలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు.

ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న యోగి ఆదిత్యనాథ్.. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. దోషులు ఫలానా అంటూ నిర్దారించే అధికారం మీకెక్కడదన్న ఆయన.. కోర్టులు చేయాల్సిన పనుల్ని మీరెలా చేస్తారని ప్రశ్నించారు. మీకు మీరే తీర్పులు ఇచ్చేస్తే ఇంకెందుకు కోర్టులు? వాటిని మూసివేయండి? న్యాయస్థానాలకు తాళాలు వేసేయండంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘యూపీ ముఖ్యమంత్రి యూపీ చీప్ జస్టిస్ అయిపోయారా? ఆయన ఎవరి ఇంటిని కూల్చాలి? అన్నది తేల్చేస్తారా? అఫ్రిన్ ఫాతిమా తండ్రి తప్పు చేస్తే.. అతడి ఇంటిని ఎలా కూల్చేస్తారు? నేను తప్పు చేస్తే నా ఇంటిని ఎలా కూల్చేస్తారు? ఇది దుర్మార్గం కాదా? ప్రధానమంత్రి మోడీ దీనికి సమాధానం చెప్పాలి. బీజేపీ మంత్రి కొడుకు ఒకరు తండ్రి కారుతో ఆరుగురి ప్రాణాల్ని తీశాడు. సుప్రీం కోర్టు అతడి బెయిల్ రద్దు చేసింది. మరి.. బీజేపీకి చెందిన వారు అజయ్ ఇంటిని ఎందుకు కూల్చరు? అఫ్రిన్ ఫాతిమా ఇంటిని మాత్రం కూలుస్తారా? ఇప్పుడు చెప్పండి.. బేధాభిప్రాయాల్ని ఎవరు చేస్తున్నారు? పేరును బట్టి న్యాయం ఉంటుందా?’ అని మండిపడ్డారు.

Tags: asaduddin owaisiMIMowaisi on courtsshocking commentsup cm yogi
Previous Post

నాని తిట్లకు జ‌గ‌న్ ఆశీర్వాదం

Next Post

మరకత విగ్రహం మ్యాటర్లో ఇద్దరు వైసీపీ మంత్రులు?

Related Posts

Top Stories

అమరరాజా టు లులూ..జగన్ నిర్వాకంపై లోకేష్ ఫైర్

September 29, 2023
Top Stories

చంద్రబాబు అరెస్టుపై అన్నబాటలోనే చెల్లెలు

September 29, 2023
Trending

లోకేష్ కు షాక్ ..41 ఏ నోటీసులు

September 29, 2023
Andhra

అసెంబ్లీ ముచ్చ‌ట‌: ఆ ఎమ్మెల్యేల ముఖంలో సంతోషం లేద‌ట‌

September 29, 2023
Trending

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

September 28, 2023
nara lokesh yuvagalam gets huge response
Trending

లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే

September 28, 2023
Load More
Next Post

మరకత విగ్రహం మ్యాటర్లో ఇద్దరు వైసీపీ మంత్రులు?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అమరరాజా టు లులూ..జగన్ నిర్వాకంపై లోకేష్ ఫైర్
  • చంద్రబాబు అరెస్టుపై అన్నబాటలోనే చెల్లెలు
  • లోకేష్ కు షాక్ ..41 ఏ నోటీసులు
  • అసెంబ్లీ ముచ్చ‌ట‌: ఆ ఎమ్మెల్యేల ముఖంలో సంతోషం లేద‌ట‌
  • హీరో సిద్దార్థ్‌ ను ప్రెస్ మీట్ నుంచి పంపించేశారు
  • విశాల్ సంచ‌ల‌నం.. సెన్సార్ అవినీతిపై స్టేట్మెంట్
  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra