• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ రెండు రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ టెన్షన్?

లాక్ డౌన్ ఎత్తివేత...ప్రభుత్వాల అలసత్వం... జనం నిర్లక్ష్యంతోనే థర్డ్ వేవ్ ముప్పు

admin by admin
July 12, 2021
in Around The World, India, Top Stories
0
0
SHARES
350
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఆందోళన పడుతున్న కరోనా వైరస్ థర్డ్ వేవ్ మొదలైపోయిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్ర, కేరళలో నమోదైన కేసుల సంఖ్యను గమనిస్తుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. పై రెండు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న కేసుల సంఖ్యతో ప్రభుత్వాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

అందుబాటులోని సమాచారం ప్రకారమైతే కేరళలో గడచిన పదిరోజుల్లో సుమారు 1.5 లక్షల కరోనా వైరస్ కేసులు వెలుగుచూశాయి. అలాగే మహరాష్ట్రలో 95 వేల కేసులు నమోదయ్యాయి. జూన్ చివరి నెలలో కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి జూలై 1వ తేదీనుండి మళ్ళీ పెరిగిపోతుండటం రాష్ట్రప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది.  కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఏమిటంటే లాక్ డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తేయటమే.

మన దగ్గర లాక్ డౌన్ ఎత్తేయగానే జనాలు పోలోమంటు రోడ్లపైకి వచ్చేస్తున్నారు. మనదేశంలో భౌతిక దూరం పాటించటం సాధ్యంకాదు. జనాల్లో చాలామంది కనీసం మూతికి మాస్కు కూడా పెట్టుకోకుండానే రోడ్లపైకి వచ్చేస్తున్నారు. దీనికితోడు శానిటైజర్లు వాడకుండానే అందరినీ ముట్టేసుకోవటం, హ్యాండ్ షేక్ చేయటం చేస్తుండటంతో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది.

కనీస జాగ్రత్తలు తీసుకునే విషయంలో ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసినా జనాల్లో చాలామంది పట్టించుకోవటంలేదు. అవసరం లేకపోయినా రోడ్లపైకి వచ్చేస్తున్న జనాలే ఎక్కువమందంటున్నారు. దీనికితోడు అందరికీ కోవిడ్ టీకాలు అందలేదన్నది కూడా వాస్తవమే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటినుండి కూడా కరోనా సమస్యకు మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే మహారాష్ట్రనే బాగా మూల్యం చెల్లించుకుంటోంది. మరి థర్డ్ వేవ్ తీవ్రత ఎలాగుంటుందో చూడాల్సిందే.

Tags: KeralaMaharashtraneglegencypeople violating covid-19 rulesThird wave alert
Previous Post

ఏపీలో జ‌గ‌న్ దెబ్బ‌… ఇండ‌స్ట్రీ బాగుపడేది ఎలా ?

Next Post

క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల పేరుతో.. జ‌గ‌న్ ఏం చేశారో తెలుసా?

Related Posts

nara brahmani meets it employees
Andhra

పోలీసులు ఫోన్ చాటింగ్ లు చెక్ చేయడం షాక్ కు గురిచేసింది – నారా బ్రాహ్మిణి

September 24, 2023
nara bramhani with janasena 2
Andhra

నారా బ్రాహ్మణి … పొలిటికల్ ఎంట్రీ స్టార్టయినట్టేనా?

September 24, 2023
car rally to support chandrababu
Andhra

కార్ల ర్యాలీతో జగన్ లో వణుకు !

September 24, 2023
nara lokesh yuvagalam
Politics

యువగళం మళ్లీ ప్రారంభానికి అంతా సిద్ధం…

September 24, 2023
yv subbareddy
Andhra

తాడేపల్లి ప్యాలెస్ లో… వైవీ వర్సెస్ విజయసాయి మధ్య అంతర్యుద్ధం

September 24, 2023
hero navadeep
Movies

కేసులు కేరాఫ్ నవదీప్.. ఇన్ని పాత కేసులు ఉన్నాయా !!

September 24, 2023
Load More
Next Post

క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల పేరుతో.. జ‌గ‌న్ ఏం చేశారో తెలుసా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • పోలీసులు ఫోన్ చాటింగ్ లు చెక్ చేయడం షాక్ కు గురిచేసింది – నారా బ్రాహ్మిణి
  • నారా బ్రాహ్మణి … పొలిటికల్ ఎంట్రీ స్టార్టయినట్టేనా?
  • కార్ల ర్యాలీతో జగన్ లో వణుకు !
  • యువగళం మళ్లీ ప్రారంభానికి అంతా సిద్ధం…
  • తాడేపల్లి ప్యాలెస్ లో… వైవీ వర్సెస్ విజయసాయి మధ్య అంతర్యుద్ధం
  • కేసులు కేరాఫ్ నవదీప్.. ఇన్ని పాత కేసులు ఉన్నాయా !!
  • CBN Arrest-Atlanta, GA Protest
  • తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!
  • నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!
  • కన్నప్ప లో ప్రభాసే కాదు.. నయన్ కూడా
  • మైనంపల్లి డిమాండ్ వర్కవుటవుతుందా ?
  • బెయిల్ డే ..జగన్ గాలి తీసిన లోకేష్
  • చంద్రబాబు సైకత శిల్పం…28 మందిపై కేసు
  • జైల్లో సీఐడీ..సుప్రీంకోర్టుకు చంద్రబాబు
  • ఎన్నారై టిడిపి కువైట్ మరియు జనసేన కువైట్ సమ్యుక్త ఆధ్వర్యములో “వియ్ స్టేండ్ విత్ సిబిఎన్”!

Most Read

టీడీపీ వజ్రాయుధం ‘నారా బ్రాహ్మణి’ వచ్చేసింది!

పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

బే ఏరియాలో చంద్రబాబు కోసం కదం తొక్కిన ఎన్నారైలు!

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?

ఢిల్లీలోనూ జగన్ పరువు తీసిన జంట కవులు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra