తాడేపల్లి కొంపలో…. లోకేష్ సంచలన వ్యాఖ్యలు !!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని రోడ్డున జగన్ రెడ్డి ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని రోడ్డున జగన్ రెడ్డి ...
జగన్ కు ఉన్న తెలివి ఏ బిజినెస్ మ్యాన్ కి ఉండదు. ఎందుకంటే ఆయన ఏ పథకం డిజైన్ చేసినా చూడటానికి ప్రజల కోసం అనిపిస్తుంది వాస్తవానికి ...
వైఎస్సార్ ధర్మపత్నిగా తెర చాటుగా ఉండే విజయమ్మ ఆయన మరణాంతరం రాజకీయాల్లోకి బలవంతంగా రాబడ్డారు. ఆ తరువాత కొడుకు జగన్ కోసం ఆమె ఏకంగా ఉమ్మడి ఏపీలోనూ ...
నారా లోకేష్ ఒకప్పుడు తెలుగు రాదని ముద్రపడిన వ్యక్తి ఇపుడు తెలుగుతో ఒక ఆట ఆడేసుకుంటున్నారు నోరు తెరిస్తే పంచులు మీద పంచులు పేలుస్తున్నాడు. జనం లోకేష్ ...
రాజ్యసభ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. నరసాపురం ఎంపీ రఘురామ రాజు సాయిరెడ్డిని తన ఇంటికి రావాలని ఆహ్వానించారు. ఇదేదో పెళ్లి ఆహ్వానమో, విందు ఆహ్వానమో ...
ఏపీ అధికార పార్టీ వైసీపీలో రాజ్యాంగంపై సంపూర్ణంగా అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి నరసాపురం ఎంపీ రఘురామరాజు. ఆ ఒక్కడిని కూడా వైసీపీ అధినేత తన చేష్టలతో దూరం ...
స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఏపీలో పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు. తమ్మినేని నాలుగు దశా బ్ధాలుగా రాజకీయాలు చేస్తున్నారు. మొదట టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన సీతారాం.. ...
ఏపీ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న దోబూచులు రోజుకోరకంగా మారుతున్నాయి. ఏపీ రాజధానిగా 2016లో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని ఎంపికచేసిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి నడిబొడ్డున ...
చాలామందికి గుర్తుందో లేదో సాక్షి పత్రికలో చాలాకాలం క్రితం ఒక వార్త వచ్చింది జగన్ ముఖ్యమంత్రి కాలేదని 2 సంవత్సరాల చిన్నారి అన్నం తినడం మానేసిందట. అసలు ...
16 కొత్త కాలేజీల్లో సర్దుబాటెలా? పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు ఏరీ? అసిస్టెంట్ ప్రొఫెసర్లకూ కొరత 4,400 మంది వైద్యులు అవసరం మొత్తం 17 వేల మంది సిబ్బంది ...