జగన్ కు ఉన్న తెలివి ఏ బిజినెస్ మ్యాన్ కి ఉండదు.
ఎందుకంటే ఆయన ఏ పథకం డిజైన్ చేసినా చూడటానికి ప్రజల కోసం అనిపిస్తుంది
వాస్తవానికి లోతుగా చూస్తే దిగ్బ్రాంతికర విషయాలు వెలుగు చూస్తాయి.
ఉదాహరణకు నాడు నేడు అని పాఠశాల అభివృద్ధి కార్యక్రమం తీసుకుంటే దీనికి వెనుక పెద్ద ప్లాన్ ఉంది.
ఈ పథకం పేరుతో కొత్త భవనాలు కడతారు.
వాటికి భారతి సిమెంట్ వాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ స్కూల్ కట్టినా జరిగేది ఇదే.
వాడితే వాడారు సరిగా అయినా కడతారా? లేదు.
అత్యంత నాణ్యత లోపంతో లోకల్ క్యాడర్ కి ఈ కాంట్రాక్టులు ఆదాయ మార్గాల్లా మారిపోయాయి.
ఏపీలో నాడు నేడులో జరిగిన అవకతవకల వల్ల కొత్త భవనం పెచ్చులూడి విద్యార్థులు గాయపడ్డారు.
కాసులకు కక్కుర్తి పడి, నాసిరకం పనులతో, విద్యార్ధుల ప్రాణాలు తీస్తున్నారు. (2/2) pic.twitter.com/AVCRxmfD3r
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) September 1, 2021