#VijayMallyaOfSouthYSJagan : ఇది ఎందుకు ట్రెండింగ్ లో ఉంది
తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని 43000 కోట్లు దోచుకున్న ఏకైక వ్యక్తి జగన్ రెడ్డి అని తరచు టీడీపీ ఆరోపిస్తుంది. వాస్తవానికి టీడీపీ ఆరోపించింది లక్ష కోట్ల అవినీతి ...
తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని 43000 కోట్లు దోచుకున్న ఏకైక వ్యక్తి జగన్ రెడ్డి అని తరచు టీడీపీ ఆరోపిస్తుంది. వాస్తవానికి టీడీపీ ఆరోపించింది లక్ష కోట్ల అవినీతి ...
ఏపీలో కరోనా కట్టడి చేయడంలో జగన్ విఫలమయ్యారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ నిర్లక్షంతోనే కేసులు పెరిగిపోయాయని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అయితే, ఈ ...
చంద్రబాబు ఈసారి ఓ నిర్మాణాత్మకమైన ఆలోచన చేశారు. అధికారంలో లేకపోయినా తన పరిధిలో కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. పార్టీ తరఫున ’’ హోప్ హెల్ప్ ‘‘ ...
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచి...రెండు దశాబ్దాల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టిన అంబటి రాంబాబుకు అప్పుడే వ్యతిరేకత పెరుగుతోంది. ``మా ఎమ్మెల్యే మాటలకు ఎక్కువ.. ...
తిరుపతి ఉపఎన్నికలో ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల డ్రామాకు తెరతీసిన సంగతి తెలిసిందే. పోలింగ్ సందర్భంగా పుంగనూరు, పలమనేరు, కడప తదితర ప్రాంతాల నుంచి జనాలను ...
తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఏ క్షణమైనా నిలిచిపోతుందా? ఇక్కడ జరుగుతు న్న దొంగ ఓటర్ల వ్యవహారానికి సంబంధించిన వీడియోలు.. కేంద్ర ఎన్నికల సంఘానికి ...
రమణ దీక్షితులు. తిరుమల శ్రీవారికి రెండేళ్ల కిందటి వరకు ఆయన ప్రధాన అర్చకులు. అయితే.. ఆయన కేవలం పూజలు, కైంకర్యాల వరకే పరిమితమైతే ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? ...
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీలను సంప్రదించకుండానే ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని ...
తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మ కంగా ముందుకు సాగుతున్నారు. యువతను సమీకరించేలా.. లోకేష్ అడుగులు ...