సెగ మొదలైంది.. వైసీపీ నేతలకు భారీ షాక్..!
వైసీపీ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికలతో జీవితం తిరగబడింది. ఆ తర్వాత అన్నీ సెల్ఫ్ గోల్సే. అసెంబ్లీలో చేసిన ఎస్సీ, ఎస్టీ తీర్మానంపై నేతలకు సెగ ప్రారంభమైంది. బోయ, ...
వైసీపీ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికలతో జీవితం తిరగబడింది. ఆ తర్వాత అన్నీ సెల్ఫ్ గోల్సే. అసెంబ్లీలో చేసిన ఎస్సీ, ఎస్టీ తీర్మానంపై నేతలకు సెగ ప్రారంభమైంది. బోయ, ...
తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంతో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పెద్దల మెడలు వంచి ప్రాంతీయ పార్టీ సత్తా ...
వచ్చే ఎన్నికల్లో `వైనాట్ 175` అంటున్న వైసీపీ 17 స్థానాల్లో గెలిస్తే ఎక్కువని టీడీపీ అదినేత నారా చంద్రబాబు తమ్ముడు కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ ...
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే, తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ అయిన నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``రాసిపెట్టుకోండి.. 2024 ...
నెల్లూరు రెడ్ల రాజకీయాలే వేరు. ఆనం రామనారాయణరెడ్డి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత. నెల్లూరు జిల్లాకు చెందిన రెడ్డి రాజ్యంలో కీలక నేతగా ఆయన ...
ఎవరైనా నాయకులు వారిని సదరు పార్టీ సస్పెండ్ చేస్తే.. ఒకింత బాధ పడతారు. అంతేకాదు.. అయ్యో.. మేం ఏంతప్పు చేశామని ఇలా చేశారు? అంటూ.. ఆవేదన వ్యక్తం ...
`వైనాట్ 175` అంటూ.. ఎలుగెత్తిన వైసీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లోనూ విజయం దక్కించుకుంటామని పదే పదే చెబుతున్న వైసీపీ అధినేత, ...
జగనన్న అంటూ.. ముద్దుగా పిలుచుకునే వైసీపీ ఎమ్మెల్యేలు .. ఇప్పుడు అదే అన్నకు నిద్రలేకుండా చేశారు. ఏ పార్టీ అయితే.. నాశనం కావాలని.. కనిపించకుండా పోవాలని.. ఏపీ ...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఆశించిన విధంగా అయితే జరగలేదు. దీంతో ఒక స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. అయితే.. దీనికి వైసీపీ ఎమ్మెల్యేలు సహకరించారనే వాదన ...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ ఒక స్థానం గెలుచుకోవడం టీడీపీలో చర్చకు దారితీస్తోంది. క్రాస్ ఓటింగ్కు పాల్పడింది ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ...