వైసీపీ మంత్రి నిర్లక్ష్యం… ఒక ప్రాణం పోయింది
ఒక్క పింఛను.. ఒకే ఒక్క పింఛను.. దివ్యాంగురాలి ఉసురు తీసింది. దాదాపు 18 సంవత్సరాలుగా ఆమెకు అందుతున్న పింఛన్ను మంత్రిగా ఉన్న సమయంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు..తొలగించేశారని ఆమె ...
ఒక్క పింఛను.. ఒకే ఒక్క పింఛను.. దివ్యాంగురాలి ఉసురు తీసింది. దాదాపు 18 సంవత్సరాలుగా ఆమెకు అందుతున్న పింఛన్ను మంత్రిగా ఉన్న సమయంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు..తొలగించేశారని ఆమె ...
గ్రామీణ ఓటు బ్యాంకు సాయంతో గత ఎన్నికల్లో భారీ మెజారిటీ దక్కించుకున్న వైసీపీకి.. ఇప్పుడు ఈ ఓటు బ్యాంకు పూర్తిస్థాయిలో అందివచ్చేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ...
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో జరగనున్న ఎన్నికల తర్వాత రాష్ట్రం లో వైసీపీ ప్రభుత్వం ఉండడం లేదని చెప్పారు. ...
వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలి. అధికారంలోకి రావాలి.. ఇదీ.. టీడీపీ పెట్టుకున్న పెద్ద లక్ష్యం. అయితే.. ఈ లక్ష్యం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన ...
జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటించిన బ్రో చిత్రంపై ఏపీలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వైసీపీపై మంత్రి ...
పుంగనూరు, వినుకొండ ప్రాంతాలలో జరిగిన ఘర్షణలు.. పోలీసుల దూకుడు.. టీడీపీ నేతలపై కేసులు.. అనంతరం నేతలకు విధించిన ఆంక్షలు.. ఈ విషయాలను గమనిస్తే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ...
``ప్రభుత్వాలు శాస్వతం. పార్టీలు మాత్రమే మారుతుంటాయి. వ్యక్తులు మాత్రమే మారుతుంటారు. కానీ, ప్రభుత్వ విధానాలు..లేదా ప్రజలకు అందించే పాలనలో సంస్కరణలు రావాలే తప్ప.. మార్పులు కాదు. గత ...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫుంగనూరు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు పుంగనూరు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలకు, పోలీసులకు ...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శన కోసం రాయలసీమలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నంద్యాలలోని నందికొట్కూరులో జరిగిన బహిరంగ సభలో ...
మరో ఎనిమిది మాసాల్లో అటు దేశంలోను, ఇటు రాష్ట్రంలోనూ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అటు మోడీ, ...