3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు జరిగాయి. ఆ పిటిషన్లపై విచారణను అక్టోబరు 4వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు జరిగాయి. ఆ పిటిషన్లపై విచారణను అక్టోబరు 4వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ...
లాయర్ మాట్లాడతారు. కోర్టులో తన వాదనలతో తన క్లయింట్ కు సంబంధించిన వాదనల్ని వినిపిస్తారు. మొత్తంగా లాయర్ అన్నంతనే మాటలే ముఖ్యం. కానీ.. మాట్లాడలేని మూగ లాయర్ ...
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ రోజు రెండు కోర్టులోనూ చుక్కెదురైంది. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ రేపటికి వాయిదా పడింది. సుప్రీం ...
టీడీపీ అధినేత చంద్రబాబు కు కోర్టు 2 రోజుల సీఐడీ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమండ్రి జైలులో సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని ...
విశాఖపట్నంలోని రుషికొండ భూములను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రుషికొండ ఆక్రమణకు గురవుతుందని పవన్ కళ్యాణ్ సంచలన విమర్శలు గుప్పించారు. ...
జగన్ ప్రభుత్వం ఆశలన్నీ సుప్రింకోర్టు మీదే పెట్టుకుంది. అందుకనే స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. కేసు విచారణను ఎప్పుడు టేకప్ చేసేది తొందరలోనే తెలుస్తుంది. ఇంతకీ విషయం ...
ప్రజాప్రభుత్వం అధికారాలకు అంటకత్తెర వేయటంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకున్నది. ఢిల్లీ సర్వీసు బిల్లు రాజ్యసభలో ఆమోదంపొందింది. బిల్లుపై మొదట రాజ్యసభలో వాడివేడిగా చర్చ ...
``ప్రభుత్వాలు శాస్వతం. పార్టీలు మాత్రమే మారుతుంటాయి. వ్యక్తులు మాత్రమే మారుతుంటారు. కానీ, ప్రభుత్వ విధానాలు..లేదా ప్రజలకు అందించే పాలనలో సంస్కరణలు రావాలే తప్ప.. మార్పులు కాదు. గత ...
``మీరు పట్టించుకుని.. దారికితెస్తారా? లేక మమ్మల్నే జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకోమంటారా?`` అంటూ.. పది రోజుల కిందట మణిపూర్ అంశంపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును నిలదీసిన ...
సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సినీ థ్రిల్లర్ ను తలపించేలా మలుపుల మీద మలుపులు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. వివేకా ...