కేటీఆర్ కు సుప్రీం షాక్..అరెస్టు తప్పదా?
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన వైనం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఆ కేసు క్వాష్ ...
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన వైనం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఆ కేసు క్వాష్ ...
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే, ...
సోషల్ మీడియాలో నోరు చేసుకోవడం.. దుర్భాషలాడడం ఇప్పుడు స్టయిల్గా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భావప్రకటనా స్వేచ్ఛను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే.. ఈ ...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై కొత్త వాదన అందుకున్నారు. పరమపవిత్రమైన స్వామివారి లడ్డూలో ...
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న సీఎం చంద్రబాబు ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ ...
వైసీపీ హయాంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని.. లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ...
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ...
మత విశ్వాసాల కంటే కూడా ప్రజల భద్రతే ముఖ్యమని స్పష్టం చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వివిధ కేసుల్లో ...
వైసీపీ హయాంలో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని, లడ్డూ తయారీలో జంతు కొవ్వును కలిపారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ...
వైసీపీ నాయకులు జోగి రమేశ్, దేవినేని అవినాశ్లకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న జోగి, ...