అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఇటు ఏపీ ప్రభుత్వం, అటు అమరావతి రైతులు వేరువేరుగా పిటిషన్ లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ...
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఇటు ఏపీ ప్రభుత్వం, అటు అమరావతి రైతులు వేరువేరుగా పిటిషన్ లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ...
సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. విచారణ ఓ కొలిక్కి వచ్చింది అనుకుంటున్న ...
చివరకు ఒత్తిడికి కల్వకుంట్ల కవిత తలొంచక తప్పలేదు. ఈరోజు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరుకాకపోతే పర్యవసానాలు ఎలాగుంటాయో కవితకు బాగా తెలిసొచ్చినట్లుంది. ఇప్పటికే 16వ తేదీన ...
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సీనియర్ పొలిటిషియన్, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పలు మార్లు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పోలవరంపై, ...
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని సీఎం జగన్ టార్గెట్ చేశారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి ఇంటి ...
ఓబుళాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి గతంలో అరెస్టయి ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ నుంచి ముడుపులు స్వీకరించారంటూ ...
తమ్ముడు తనవాడైనా ధర్మమే చెబుతానన్నాడు..ధర్మరాజు. అందుకే మహాభారతం జరిగిందా.. జరగలే దా.. అనే దానితో సంబంధం లేకుండా నేటికీ ధర్మరాజు పేరు నిలిచిపోయింది. రాజ్యాంగాన్ని కాపాల్సిన వ్యవస్థ ...
ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి అంటూ లోక్ సభలో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ పక్క జగన్ ...
సాధారణంగా ఒక కేసు లేదా పిటిషన్ పై కోర్టు విచారణ పెండింగ్ లో ఉన్న సమయంలో దాని గురించి మాట్లాడకూడదన్న విషయం సామాన్యులకు కూడా తెలుసు. కానీ, ...
ఏపీ సీఎం జగన్ మరి కావాలని చేస్తున్నారో.. లేక తెలియక చేస్తున్నారో.. ఇవన్నీకాకుండా.. ఆయనను ఎవ రైనా నడిపిస్తున్నారో తెలియదు కానీ.. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ...