పల్నాడు పౌరుషం.. రోడ్డు మధ్యలో గోడ కట్టేశారు.. వెరీ ఇంట్రస్టింగ్
పల్నాడు జిల్లా అంటేనే పౌరుషానికి ప్రతీక… పగ ప్రతీకారాలు ఇక్కడ రాజ్యమేలుతుంటాయంటారు. చిన్న చిన్న వివాదాలకే పెద్ద పెద్ద గొడవలు జరగడం ఇక్కడ సాధారణంగా కనిపిస్తుంది. ఇటువంటి ...
పల్నాడు జిల్లా అంటేనే పౌరుషానికి ప్రతీక… పగ ప్రతీకారాలు ఇక్కడ రాజ్యమేలుతుంటాయంటారు. చిన్న చిన్న వివాదాలకే పెద్ద పెద్ద గొడవలు జరగడం ఇక్కడ సాధారణంగా కనిపిస్తుంది. ఇటువంటి ...
వైసీపీ పాలనలో ఫ్యాక్షనిజం పెరిగిపోతోందన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. పచ్చగా ఉన్న పల్నాడు ప్రాంతంలో కూడా వైసీపీ శ్రేణులు..టీడీపీ శ్రేణులను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ...
జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షనిజం రక్కసి నుంచి బయటపడి ప్రశాంతంగా ఉన్న పల్లెలు ...
చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు వ్యూహం పన్నగా దానిని టిడిపి ...
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల తీవ్ర వివాదాలకు కేరాఫ్ గా మారిన పల్నాడు జిల్లాలోని మాచర్ల లో పర్యటించేం దుకు టీడీపీ అధిష్టానం.. స్థానిక నేతలకు పిలుపు నిచ్చింది. దీంతో ...
https://twitter.com/PawanKalyan/status/1519275460865056769 పల్నాడులో అధికార పార్టీ క్యాడర్ వేసిన పోస్టర్లను చింపివేశారనే ఆరోపణలపై పల్నాడులో ముగ్గురు పాఠశాల విద్యార్థులను నిర్బంధించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అన్ని పార్టీలు వైసీపీ ...