ఏకంగా ట్రంప్ కే ధమ్కీ.. ఆర్జీవీనా మజాకా..!
ప్రముఖ దర్శకుడు, కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో ఏమాత్రం వెనకాడరు. ఎదుటివారు ఎంతటివారైనా తాను చెప్పాల్సింది నిర్మొహమాటంగా చెప్పే ఆర్జీవీ.. తాజాగా ...
ప్రముఖ దర్శకుడు, కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో ఏమాత్రం వెనకాడరు. ఎదుటివారు ఎంతటివారైనా తాను చెప్పాల్సింది నిర్మొహమాటంగా చెప్పే ఆర్జీవీ.. తాజాగా ...
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ వైపు పాక్ ఊక దంపుడు ఉపన్యాసాలిస్తూ..తాటాకు చప్పుళ్లు చేస్తోంది. కానీ, మరోవైపు ఆర్థిక ...
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ `ఆపరేషన్ సింధూర్` పేరుతో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అమాయక పౌరుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులను పెంచి ...
క్రికెట్ లవర్స్ కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి ...
భారత్ మీద ఎన్నోసార్లు ప్లాన్ చేసి మరీ ఉగ్రదాడి చేయించినప్పటికీ చాలాసార్లు ముప్పు తప్పించుకున్న పాకిస్థాన్.. పహల్గాం దాడి తర్వాత మాత్రం భారత్ ఎదురుదాడిని తట్టుకోలేకపోతోంది. సింధు ...
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున భారత సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ ...
`ఆపరేషన్ సింధూర్`.. దేశమంతటా ఈ పేరే వినపడుతోంది. పహల్గామ్లో జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతికారం తీర్చుకోవడం పట్ల దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ...
`ఆపరేషన్ సింధూర్`.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం, నౌకాదళం మరియు వైమానిక ...
పహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ఉందని తేలడంతో ...
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం దాయాది పాకిస్తాన్ పై ప్రతీకారంగా కఠిన చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్లో ఉన్న పాక్ పౌరులు తమ ...