బాబు పెట్టిన కూడు తిని.. ద్రోహం చేశావ్ : గంజి చిరంజీవికి షాక్
పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన పద్మశాలీల వనభోజన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. సామాజిక వర్గం తరఫున నిర్వహిస్తున్న కార్తిక వనసమారాధనలో.. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ...
పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన పద్మశాలీల వనభోజన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. సామాజిక వర్గం తరఫున నిర్వహిస్తున్న కార్తిక వనసమారాధనలో.. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ...
అక్టోబరు 15న విశాఖపట్నం పర్యటన సందర్భంగా అరెస్టయిన విశాఖపట్నంకు చెందిన తొమ్మిది మంది నేతలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం సన్మానించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన ...
పవన్ తన అభిమానులకు షాక్ ఇచ్చారు. ముందుగా ప్రకటించిన విధంగా అక్టోబర్ నుంచి రాష్ట్రంలో బస్సుయాత్ర చేపట్టబోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. త్వరలో కొత్త ...
తెలుగుదేశం ప్రధాన కార్యాలయాన్ని ఎన్ఎస్జి ఐజి సిమిర్దీప్ సింగ్ సందర్శించారు. పార్టీ ప్రధాన కార్యాలయం గదులను NSG బృందం పరిశీలించింది. చంద్రబాబు ఇటీవలి పర్యటనల్లో తరచూ గొడవలు ...
బహుశా ఇలాంటి విచిత్రం చరిత్రలో మీరు ఎపుడూ విని ఉండరు. జగన్ రెడ్డి పాలనతో ఏపీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో ఏ మూలకు వెళ్లినా స్పష్టంగా ...
పవన్ కళ్యాణ్ పొత్తులకు ఉవ్విళ్లూరుతున్నారు. తానే మొదట పొత్తుల ప్రతిపాదన తెచ్చిన పవన్ కండిషన్లు కూడా తానే పెడుతున్నాడు. అసలు అధికారం లేకపోవడం వల్ల బాగా ఇబ్బంది ...
ఒక ఎమ్మెల్యే కావడం అంటే సులువు కాదు. దానికి రెండే మార్గాలు... ఒకటి పార్టీ గాలి ఉండాలి లేదా అభ్యర్థి పేరు ఊరూ వాడా మారుమోగాలి మొదటిది ...
బుధవారం సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గుంటూరు పర్యటన పెట్టుకున్నారు. మంగళవారం రాత్రే విజయవాడ చేరుకున్న బాలకృష్ణ ఉదయాన్నే అల్లుడి నియోజకవర్గమైన మంగళగిరికి వెళ్తారు. ఆయనది రాజకీయ ...
ఇప్పటికే ధరలతో పేదలను పీల్చి పిప్పి చేస్తున్న జగన్ సర్కారు వారిని వేధించడానికి శతధా ప్రయత్నిస్తోంది. అమ్మవడి వంటి ఒక ట్రెండు పథకాలు ఇవ్వడం ద్వారా వారు ...