పెనమలూరు ఈక్వేషన్.. వైసీపీని దెబ్బేస్తుందా..!
మార్పు మంచిదే అని అనుకున్నా.. కొన్ని కొన్ని సందర్భాల్లో మార్పు కొత్త సమస్యలకు దారితీస్తుంది. ఇప్పుడు ఇదే చర్చ ఉమ్మడి కృష్నాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలోనూ జరుగుతోంది. పెనమలూరు ...
మార్పు మంచిదే అని అనుకున్నా.. కొన్ని కొన్ని సందర్భాల్లో మార్పు కొత్త సమస్యలకు దారితీస్తుంది. ఇప్పుడు ఇదే చర్చ ఉమ్మడి కృష్నాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలోనూ జరుగుతోంది. పెనమలూరు ...
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మంత్రి జోగి రమేష్కు పరాభవం ఎదురైంది. ఇటీవల అమరావతిలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చేసిన తీవ్ర వ్యాఖ్యలకు నిరసనగా ...
వైసీపీ ప్రభుత్వం శుభకార్యం అంటూ ప్రారంభించిన కార్యక్రమంలోనూ మంత్రి జోగి రమేష్ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా జనసేనపై ఆయన విరుచుకుపడ్డారు. వాస్తవానికి శుభకార్యంలో ఉన్నప్పుడు.. అందునా ...
వైసీపీలో వసంత కృష్ణప్రసాద్ వ్యవహారం ముదురుతోంది. ఆయన పార్టీపై అసంతృప్తి వ్యక్తంచేస్తూనే ఉన్నారు. జగన్ పిలిచి వార్నింగ్లు ఇచ్చినా ఆయన తగ్గేదేలే అంటున్నారు. ముఖ్యంగా మంత్రి జోగి ...
ఇప్పటం గ్రామంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన వైసిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. పవన్ ఆ గ్రామంలో పర్యటించే వరకు అక్కడ ఏం జరిగింది అన్న ...
తమకు ప్రజల అండదండలున్నాయని, అందుకే గత ఎన్నికల్లో 151 సీట్లు కట్టబెట్టారని వైసీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, తాము అందిస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతమని, ...
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తన ఇంటిపై జరిగిన దాడి ఘటనను జాతీయ స్థాయిలో చూపించేందుకు రెడీ అయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, జడ్ ...
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ సీనియర్ నాయకుడు, కృష్నాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ దాడి చేశారంటూ.. టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ...
అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించటం లాంటివి తరచూ చూస్తుంటాం. అందుకు భిన్నంగా అదికార పక్ష నేతలు ప్రతిపక్ష నేత ఇంటిని ముట్టడించే వినూత్న కార్యక్రమానికి తెర ...
ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేకి మంత్రి పదవి దక్కాలంటే ఆ పార్టీ అధినేతను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. సీఎం కటాక్షం పొందితే మంత్రి సీట్లో కూర్చోవడం పెద్ద కష్టమేమీ కాదు. ...