ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన
ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయని, జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత కీలక ప్రకటన రాబోతోందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ముందస్తు ...
ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయని, జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత కీలక ప్రకటన రాబోతోందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ముందస్తు ...
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎలక్షన్ కమిషన్ ఖరాఖండిగా తేల్చింది. వలంటీర్లను ఎన్నికల విధులకు ఏజెంట్లుగా నియమించేందుకు వీల్లేదని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఏ అభ్యర్థి తరఫునా ...
రెండు రోజుల పాటు జరిగిన వైసీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ కీలక నిర్ణయం వెలువరించారు.ఇకపై పార్టీ శాశ్వత అధ్య క్షుడిగా తానే ఉంటానని అంటున్నారీయన. ...
దళితబంధుకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. దళితబంధు ఆపేయాలని సీఈసీకి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో వెంటనే ...
తెలంగాణ హైకోర్టుకు ఆగ్రహం వచ్చింది. నిజానికి దాన్ని ధర్మాగ్రహం అనటం సబబుగా ఉంటుందేమో? వ్యవస్థలు చేస్తున్న తప్పులు ప్రజల జీవితాలకు ప్రమాదకరంగా మారుతున్న వేళ.. న్యాయం కోసం ...
తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార పార్టీ అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగించిన సంగతి తెలిసిందే. వలంటీర్లను అడ్డుపెట్టుకొని ఓటర్లను ప్రలోభపెట్టడం మొదలు...వైసీపీకి ఓటేయకుంటే ప్రభుత్వ పథకాలు ...
మరి కొద్ది గంటల్లో తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ మొదలు కాబోతోన్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతారణం రసవత్తరంగా మారింది. తిరుపతిలో రోడ్ షో నిర్వహిస్తున్న టీడీపీ ...
నోటీసును స్పీకర్కు పంపిన పెద్దిరెడ్డి, బొత్స గవర్నర్కు ఇచ్చిన ఫిర్యాదులో.. తమను కించపరిచారని ఆరోపణ దానిని హక్కుల కమిటీకి పంపిన తమ్మినేని మహారాష్ట్ర కమిషనర్కు అక్కడి అసెంబ్లీ ...