రుషికొండపై వైసీపీ సెల్ఫ్ గోల్..‘ఈనాడు’పై రోజా రచ్చ
విశాఖలోని రుషికొండపై తవ్వి అక్కడ సెక్రటేరియట్ కడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆరోపణలను వైసీపీ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. ...
విశాఖలోని రుషికొండపై తవ్వి అక్కడ సెక్రటేరియట్ కడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆరోపణలను వైసీపీ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. ...
ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల్లో నేతల ఇమేజ్ ను సోషల్ మీడియా.. యూట్యూబ్ లు పెంచటం.. తగ్గించటం లాంటివి చేస్తూ కీలక భూమిక పోషిస్తున్నాయి. పదునైన మాటలు.. తన ...
మార్గదర్శి చిట్ ఫండ్ కు సంబంధించిన ఇష్యూ ఒకటి ఏపీ సర్కారు సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కోడలు ఎండీగా ...
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కు షాక్ తగిలేలా సీఐడీ చర్యలు చోటు చేసుకున్నాయి. ఆయనకు చెందిన రామోజీ గ్రూపులోకీలకమైన మార్గదర్శికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు ...
మార్గదర్శి చిట్ఫండ్ ను జగన్ ప్రభుత్వం మరోసారి టార్గెట్ చేసింది. చిట్ఫండ్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ సంస్థ కార్యాలయాల్లో రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. మార్గదర్శి ఫైనాన్షియల్ ...
వైసీపీ ప్లీనరీకి సంబంధించిన తగాదాలు అప్పుడే ముగిసిపోయేలా లేవు. ఉన్నట్టుండి బీజేపీ నాయకులు సీన్లోకి వచ్చి మరీ జగన్ పై ఫైర్ అవుతున్నారు. వైసీపీ ప్రవర్తించిన తీరుపైనే ...
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ కలలు కల్లలయ్యాయి..తెలంగాణ దారుల్లో ఓం సిటీ నిర్మాణం అంటూ తనదైన ధార్మిక జగతి నిర్మాణం ఒకటి ఆగిపోయి చాలా కాలం ...
గుజరాత్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ (హెరాయిన్) ను స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. అయితే.. ఇందులో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ...
రామోజీ రావు. ఒక మీడియో మొఘల్. మేరు శిఖరం జీవితంలో ఎవరైనా తన వద్దకు వెళ్లాల్సిందే గాని తాను ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేని స్థాయి ...