విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై తేల్చేసిన కుమార స్వామి
ఏపీకి తలమానికమైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ ఉక్కు పరిశ్రమ ...
ఏపీకి తలమానికమైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ ఉక్కు పరిశ్రమ ...
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి భోగాపురం విమానాశ్రయం ...
ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాలలో ప్రముఖ సుస్థిర వ్యవసాయ సంస్థ లారెన్స్డేల్ అగ్రో ప్రాసెసింగ్ ఇండియా (LEAF) సేవలందిస్తూ వస్తోంది. లంబసింగి, చింతపల్లి వంటి తూర్పు కనుమలలోని మారుమూల ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు చేసిన తొలి 5 సంతకాల్లో అన్న క్యాంటీన్లు ఒకటి. టీడీపీ హయాంలో అతి తక్కువ ...
ఏపీ మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `పులివెందుల ఎమ్మెల్యే` అంటూ జగన్ పేరు ఎత్తకుండానే ఆయన కామెంట్లు చేశారు. ...
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాల ద్వారా గత ఐదేళ్ల వైకాపా పాలనలో అన్ని శాఖల్లో చోటు చేసుకున్న భయంకరమైన ...
ఈ రోజు దివంగత నేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాలను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్న సంగతి ...
ఏపీ ప్రజల జల జీవనాడి పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని.. రివర్స్ టెండర్ల ద్వారా.. లాభం చేకూర్చకపోగా.. సర్వం భ్రష్టు పట్టించిందని.. ఏపీ ...
2019లో ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కొత్త ఇసుక పాలసీ పేరుతో జగన్ ఇసుక ...
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల మధ్య పోటీ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వీరి మధ్య ఈ రేంజ్లో పోటీ ...