చంద్రబాబు ఇంట భోగి సందడి
ఇరు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మొదలైంది. భోగి మంటలతో పండుగకు తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. ఏపీ, తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఏపీ ...
ఇరు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మొదలైంది. భోగి మంటలతో పండుగకు తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. ఏపీ, తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఏపీ ...
జగన్ హయాంలో పెండింగ్ బిల్లుల వ్యవహారం రచ్చ లేపిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేతలకు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో జగన్ పై వారు గుర్రుగా ఉన్నారు. ...
మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా బెంజ్ కారు గుట్టును టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ ...
వైసీపీ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే వ్యాపార, పారిశ్రామికవేత్తలు భయపడేవారు. జగన్ హయాంలో ఏపీకి కొత్త ఇండస్ట్రీల సంగతి దేవుడెరుగు...ఉన్న ఇండస్ట్రీలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిన ...
వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ తన ఫొటోల, రంగుల పిచ్చతో నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. బడి పిల్లల ఫల్లీ చిక్కీ మొదలు...పొలం పట్టాదారు పాసు ...
తిరుమలలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత టీటీడీ ఈవో శ్యామల రావు, అధికారులు, పోలీసులపై ఆయన తీవ్ర ...
విశాఖ లో తాజాగా నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సభ సక్సెస్ అయింది. సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు ...
తిరుపతిలోని శ్రీనివాసం సహా బైరాగిపట్టెడ ప్రాంతాల్లో బుధవారం రాత్రి చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 41 మంది గాయపడ్డారు. వీరిలో 30 ...
సీఎం చంద్రబాబు తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘట నలో ఆరుగురు మృతి చెందడం, వీరిలో ఐదుగురు మహిళలే ఉండడం.. అధికారుల ...
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు దురదృష్టవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. ఓ వృద్ధురాలు ఆయాసంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆవిడను లోపలికి తీసుకువచ్చే క్రమంలో తొక్కిసలాట ...