• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ విషయంలో టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

admin by admin
October 18, 2024
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
38
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పాలనను పరుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు జగన్ వల్ల నాశనమైన వ్యవస్థలను గాడిన పెడుతూనే మరోవైపు సంక్షేమ పథకాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే నూతన ఇసుక పాలసీ ప్రకారం ప్రజలకు ఉచిత ఇసుక, నూతన మద్యం పాలసీ ప్రకారం తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన టీడీపీ నేతల సమావేశంలో మద్యం వ్యాపారంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇసుక, లిక్కర్ వ్యాపారాల జోలికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీడీపీ నేతలు వెళ్లొద్దని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అయితే, టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు వంటి వారికి సడలింపులున్నాయని, వారి కుటుంబం వారసత్వంగా చాలా సంవత్సరాలుగా మద్యం వ్యాపారంలో ఉందని చెప్పారు. ఆ రకంగా వారసత్వంగా మద్యం వ్యాపారం చేసే వారు కంటిన్యూ చేయొచ్చని, అయితే, కొత్తగా డబ్బులు సంపాదిద్దామని ఆ వ్యాపారంలోకి పోవొద్దని సున్నితంగా హెచ్చరించారు.

పార్టీలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉండాలని, కార్యకర్త తప్పు చేసినా…సీఎంపై ప్రభావం పడే పరిస్థితి ఉందని, అలా జరగడం వల్ల పార్టీ నష్టపోతుందని అన్నారు. ప్రజలు కూటమిపై నమ్మకంతో ఓటు వేశారని, మిగతా భాగస్వామ్య పార్టీలను కలుపుకొని సమన్వయంతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించినట్లు మనం చేయకూడదని, అలా చేస్తే రాష్టం రావణ కాష్టంగా మారుతుందని అన్నారు.

Tags: cm chandrababunew liquor shops in apno involvementtdp leaderswarning
Previous Post

ఆ దేశంలో ఇంకా ఆడుతున్న ‘ఆర్ఆర్ఆర్’

Next Post

రెడ్ బుక్ ‘సాక్షి‘గా ఆ మీడియాకు లోకేష్ మాస్ వార్నింగ్

Related Posts

India

గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!

June 12, 2025
India

బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం

June 12, 2025
Andhra

ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

June 11, 2025
Andhra

`సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?

June 11, 2025
Andhra

పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌

June 11, 2025
Andhra

కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌

June 11, 2025
Load More
Next Post

రెడ్ బుక్ ‘సాక్షి‘గా ఆ మీడియాకు లోకేష్ మాస్ వార్నింగ్

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra