‘అమరావతి’ నగర కార్పొరేషన్.. ఏపీ సర్కారు నోటిఫికేషన్.. ఇప్పుడేం జరుగుతుంది?
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘అమరావతి’ విషయంలో తప్పు మీద తప్పు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకుంది. అమరావతి స్థానే మూడు రాజధానుల ...
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘అమరావతి’ విషయంలో తప్పు మీద తప్పు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకుంది. అమరావతి స్థానే మూడు రాజధానుల ...
https://twitter.com/iTDP_Official/status/1472073435127816195 తిరుపతిలో అమరావతి సభ విజయవంతం అవడంతో వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదు ఎలాగైనా మూడు రాజధానుల సభ పెట్టి విజయవంతం చేయాలని ప్రయత్నించారు. తెరముందు ...
https://twitter.com/Surendra_TNIE/status/1470671513325957130 మహా అద్భుతం... నేల తల్లి బిడ్డల సభ గ్రాండ్ సక్సెస్. బలవంతంగా తెచ్చిన కాలేజీ పిల్లలూ, స్కూల్ పిల్లలు లేరు.. మందు బాటిళ్లు లేవు... బిర్యానీ ...
సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టింది మొదలు అమరావతి రాజధానిపై అక్కసు పెంచుకున్న సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయితే అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారని టీడీపీ నేతలు ...
ప్రతిపక్షంలో ఉన్నపుడు లేనివి ఉన్నవీ చెప్పి టీడీపీనీ వైసీపీ చేసిన డ్యామేజ్ చేసినా టీడీపీ సైలెంట్ గా ఉంది. దాని ఫలితమయే ఘోర పరాజయం. కానీ ఆరోజు ...
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ పాదయాత్ర చేస్తున్న రైతులకు ఆశ్చర్యపరిచే పరిణామం ఎదురైంది. ప్రస్తుతం ఇక్కడి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ...
అమరావతిపై జగన్ చాలా ప్రమాదకరమైన గేమ్ ఆడారని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని తెలుగుదేశం సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలిసిన వాడికి చెప్పొచ్చు. ...
ఓ వైపు ఏపీ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపంసహారించుకుందని హైకోర్టుకు చెప్పారు. అమరావతి రైతులతో పాటు అమరావతికి మద్దతుగా మాట్లాడిన నేతలు, టీడీపీ, ...
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదంటూ.. భీషణ ప్రతిజ్ఞలు చేసిన ఏపీముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. మూడు రాజధానుల విషయంలో ప్రజాభిప్రాయానికి తలొగ్గక తప్పలేదు. అదేసమయంలో ...
అమరావతి: మూడు రాజధానుల బిల్లును, ఏపీ సర్కారు తెచ్చిన సీఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ ...