నీళ్లతో కొట్టిన కేసీఆర్… భారీ ప్లానేశాడే
ఖమ్మం వేదికగా నిర్వహించిన బీఆర్ ఎస్ ఆవిర్భావ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. దేశ దుస్థితికి కాంగ్రెస్, ...
ఖమ్మం వేదికగా నిర్వహించిన బీఆర్ ఎస్ ఆవిర్భావ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. దేశ దుస్థితికి కాంగ్రెస్, ...
వైసీపీ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమను మరోసారి కలవరపెడుతోంది. టికెట్ ధరల సమస్య మరియు బెనిఫిట్ షోల రద్దు తర్వాత, ప్రభుత్వం ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్లపై పడింది. ...
ఏపీ బీజేపీలో అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా పార్టీ నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. ఇటీవల ఆరు జిల్లాలలో పార్టీ అధ్యక్షులను మార్చుతూ వీర్రాజు నిర్ణయం తీసుకోవడంతో ...
ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ప్రతిపక్షాల వ్యూహాలను, ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు అధికార పక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఏ పార్టీ కూడా ర్యాలీలు, ...
2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బీసీల సంక్షేమంపై తొలి సంతకం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ...
ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ తీరే వేరు. తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేయాలంటే ఆ పార్టీ అధినేత ...
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పర్యటించిన చంద్రబాబు.. ఇక్కడ రోడ్ షో నిర్వహించి.. ప్రజలనుఉద్దేశించి ప్రసంగించారు. ...
ఔను.. ఇది నిజమేనని అంటున్నారు నెటిజన్లు. తాజాగా హైకోర్టు ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వకపోవడం.. చాలా జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ...
తెలంగాణ రాజకీయాల్లో పుంజుకోవాలని.. పాత నేతలు తిరిగి రావాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే విన్నవిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. పార్టీ పుంజుకుంటుందని కూడా ఆయన ...
ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికారం మాకంటే మాకే కావాలని.. అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఏపీలో సందడి చేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే..పార్టీలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజలను ...