జగనన్న సైన్యమే వైసీపీ నేతలకు శాపంగా మారిందా?
ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ఎంతో ఆసక్తికరంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. వాలంటీర్లను ఉపయోగించుకొని ఇటీవల జరిగిన ...
ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ఎంతో ఆసక్తికరంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. వాలంటీర్లను ఉపయోగించుకొని ఇటీవల జరిగిన ...
ఏపీలో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారంటూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులను చంద్రబాబు సర్కారు బదిలీ చేసింది. గత రెండు రోజులుగా ప్రధాన మీడియాలో వస్తున్న వార్తలతోపాటు.. ...
పల్నాడు లో చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్రమాద వేళ.. అక్కడి ప్రజలు వందలాదిగా బకెట్లను.. పెద్ద పెద్ద స్టీల్ పాత్రల్ని పట్టుకొని రోడ్ల మీద పరుగులు ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నుంచి 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్నిచోట్ల క్లీన్ స్వీప్ చేసేసిన సంగతి తెలిసిందే. అలాగే ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. తాజాగా విద్యార్థులకు ...
ఏపీ లో గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు, సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించారు. ప్రజలకు ...
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఊహించని ఫలితాలతో రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. పొత్తుతో పోటీ చేసిన టీడీపీ-జనసేన-బీజేపీ చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించాయి. ...
ఏపీలో మళ్లీ ఈవీఎంల లొల్లి మొదలైంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వెలువడ్డాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏకంగా 144 స్థానాలను కైవసం ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ మెజారిటీతో గెలుపొంది అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ ...
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ను కర్మ వెంటాడుతుందనే చెప్పాలి. 2019లో అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ అంటూ ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి పనులు ఆపేసిన ...