Tag: Andhra Pradesh

జ‌గ‌న్ ఢిల్లీ వెళ్ల‌డం వెన‌క సీక్రెట్ అదే.. మంత్రి పయ్యావుల ఓపెన్ కామెంట్స్‌!

ఏపీలో ఎన్డీయే కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 50 రోజులైనా గడవలేదు. ఈలోపే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రభుత్వం విఫలమైంద‌ని విపక్ష వైసీపీ ప్రచారం ...

మాజీ సీఎం జ‌గ‌న్ కు హోంమంత్రి అనిత సూటి ప్ర‌శ్న‌

ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డికి హోం మంత్రి అనిత వంగలపూడి సూటి ప్రశ్న వేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ...

వైసీపీ కి బిగ్ షాక్‌.. కీల‌క నేత గుడ్ బై..!

ఏపీలో శాంతి, భద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఓవైపు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిరసనకు దిగితే.. మ‌రోవైపు వైసీపీ ...

ఏపీ కి కేంద్రం నుంచి తీపి క‌బురు.. బడ్జెట్‌లో వరాలు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తీపి క‌బురు అందింది. ఈ రోజు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్ 2024-25ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి ...

జ‌గ‌న్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిప‌డేసిన ష‌ర్మిల‌..!

వినుకొండ రషీద్ హత్య కేసును అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నాలుదైదు రోజుల నుంచి ...

అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర సీన్‌.. జ‌గ‌న్ తో మాట‌లు క‌లిపిన రఘురామ కృష్ణరాజు!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు హాట్ హాట్ గా ప్రారంభం అయ్యాయి. మొదట ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో ...

ద‌మ్ముంటే ఆ పని చేయ్.. వైఎస్ జ‌గ‌న్ కు హోం మంత్రి అనిత స‌వాల్‌..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ మోహన్ రెడ్డికి హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి ...

రేప‌టి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. డుమ్మా కొట్టేందుకు జ‌గ‌న్ ఎత్తులు..!

ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగంతో సోమవారం ఉదయం ...

ఒట్టు.. శాంతితో నాకున్న సంబంధం అదే: విజ‌య‌సాయి రెడ్డి

ఏపీలో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. విజ‌య‌సాయి రెడ్డితో శాంతి వివాహేతర సంబంధం ...

అప్పుడేమో అరాచ‌కాలు.. ఇప్పుడు నీతులు.. జ‌గ‌న్‌ కు నాగ‌బాబు కౌంట‌ర్‌!

పల్నాడు జిల్లా వినుకొండలో జ‌రిగిన‌ రషీద్ హ‌త్య‌ను మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి రాజకీయంగా వాడుకుంటున్నారు. ర‌షీద్ ను నడిరోడ్డుపై జిలానీ అనే వ్యక్తి ...

Page 1 of 12 1 2 12

Latest News

Most Read