ఇది మరీ విడ్డూరం.. వైసీపీ పై లోకేష్ సెటైర్స్!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిదిమి నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలను ఇంతవరకు నెలబెట్టుకోలేదంటూ వైసీపీ నాయకులు నానా హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ...
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిదిమి నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలను ఇంతవరకు నెలబెట్టుకోలేదంటూ వైసీపీ నాయకులు నానా హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ...
2024 ఎన్నికల అనంతరం వైసీపీ ఖాళీ అవుతూ వస్తోంది. అధికారం లేని చోట ఉండలేక ఆ పార్టీ నాయకులంతా ఒక్కొక్కరిగా అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. అధ్యక్షుడు ...
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కొలువుదీరి ఎనిమిది నెలలు గడుస్తోంది. వైకాపా ప్రభుత్వంలో అతలాకుతలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే లక్ష్యంగా కూటమి పాలన సాగిస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట ...
ప్రతిపక్షంలో ఉన్న కూడా పార్టీ బలోపేతంలో ఎంతగానో కృషి చేసిన తెలుగు తమ్ముళ్ల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి నిన్న ...
వివాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలచే పొలిటీషియన్స్ లో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఒకరు. తాజాగా మరోసారి నోరు పారేసుకున్నారు. చంపుతా అంటూ కొందరు ...
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ర్యాంకుల వేటలో పడి పిల్లలు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్కూల్, ట్యూషన్లు, ఎక్స్ట్రా క్లాసులు అంటూ చిన్నారులు తమ బాల్యాన్ని ...
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. కీలక నాయకులంతా ఒక్కరి తర్వాత ఒకరు పార్టీని మార్చేస్తున్నారు. మొన్నటికి మొన్న జగన్ కు ...
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా హయాంలో నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ...
2019లో చినబాబు చిరుతిండి అంటూ తనపై తప్పుడు కథనాన్ని ప్రచురించిన బ్లూ మీడియా సాక్షిపై మంత్రి నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ...
2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న అనంతరం వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఫ్యాన్ పార్టీలోని కీలక నాయకులంతా జగన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా ...