• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కందుకూరు మృతుల కుటుంబాలకు అండగా కోమటి జయరాం

NA bureau by NA bureau
December 29, 2022
in Andhra, NRI
0
komati jayaram
0
SHARES
309
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నెల్లూరు జిల్లాలోని కందుకూరు టీడీపీ రోడ్ షో‌లో జనం పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఎన్ఆర్ఐ టీడీపీ అమెరికా కన్వీనర్, తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి స్పందించారు.
మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 8 లక్షల సహాయాన్ని ఆయన ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని.. ఆ కుటుంబాలకు ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున ఆర్థిక సహాయం చేస్తున్నామని జయరాం కోమటి తెలిపారు.
కేవలం ఆర్థిక సహాయం అందించడంతో సరిపెట్టకుండా మృతుల పిల్లల చదువు విషయంలోనూ అవసరమైన సహకారం అందిస్తామని.. వాళ్లు విదేశాలలో చదువుకుంటామన్నా తమ సహకారం ఉంటుందని జయరాం కోమటి భరోసా ఇచ్చారు.
అలాగే, కందుకూరు ఘటనపై గంపా కృష్ణ కూడా విచారం వ్యక్తంచేశారు. టీడీపీ కార్యకర్తలు ఇలా ప్రమాదవశాత్తు మరణించడం బాధాకరమని ఆయన అన్నారు.

కాగా కందుకూరు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

ఈ ఘటనలో మరణించిన ఓగురుకు చెందిన మధు ఇంటికి చంద్రబాబు వెళ్లారు.

మృతుడి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

కందుకూరు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Previous Post

సాక్షికి ఇది తగునా?

Next Post

హీరాబెన్ మృతి – ముగిసిన అంత్య‌క్రియ‌లు.. పాడె మోసిన ప్ర‌ధాని

Related Posts

Trending

చంద్రబాబుకు సుప్రీం కోర్టు భారీ ఊరట

November 28, 2023
tdp flag
Andhra

టీడీపీకి మద్దతిచ్చారని కుటుంబం వెలి

November 28, 2023
Trending

టీటీడీని కాపాడాలని మోడీకి రమణ దీక్షితులు మొర

November 28, 2023
Trending

చంద్రబాబు ఢిల్లీ టూర్ అసలు లెక్క ఇదా?

November 28, 2023
Trending

వైసీపీ నేతల తాట తీసే జైలర్ చంద్రబాబే: లోకేష్

November 27, 2023
pawan and jagan
Top Stories

ఇక పవన్ పెళ్లిళ్లపై జగన్ మాట్లాడలేరు!

November 27, 2023
Load More
Next Post
heerabenmodi

హీరాబెన్ మృతి - ముగిసిన అంత్య‌క్రియ‌లు.. పాడె మోసిన ప్ర‌ధాని

Latest News

  • అసలైన విమోచన దినం నవంబర్ ౩౦!
  • చంద్రబాబుకు సుప్రీం కోర్టు భారీ ఊరట
  • రైతుబంధు లొల్లి.. అల్లుడి నోటిదూలతోనే.. రేవంత్ ఫైర్
  • టీడీపీకి మద్దతిచ్చారని కుటుంబం వెలి
  • బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందా?
  • మల్లారెడ్డి కామెంట్లకు రణ్ బీర్ కపూర్ ఫ్యాన్స్ హర్ట్
  • టీటీడీని కాపాడాలని మోడీకి రమణ దీక్షితులు మొర
  • చంద్రబాబు ఢిల్లీ టూర్ అసలు లెక్క ఇదా?
  • వైసీపీ నేతల తాట తీసే జైలర్ చంద్రబాబే: లోకేష్
  • ఇక పవన్ పెళ్లిళ్లపై జగన్ మాట్లాడలేరు!
  • బీఆర్ఎస్ షాక్.. ఛాన్స్ మిస్సయినట్లేనా?
  • యానిమల్ ఈవెంట్.. అందరి చూపూ అటే
  • నాపై 250 కేసులు.. నామీద 26 కేసులు.. నాపై 6 కేసులు..!!
  • రైతు బంధు రద్దు.. హరీష్ రావు తగ్గట్లేదు
  • కేటీఆర్ ను వాయించేస్తున్న నెటిజన్లు

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

జగన్ ను వణికించే మాట చెప్పిన ‘మిషన్ చాణక్య’ బాస్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra