• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

హీరోయిన్ పొరపాటు – 20 లక్షల ఫైన్

admin by admin
June 5, 2021
in Around The World, India, Top Stories
0
0
SHARES
107
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రముఖ నటి, పర్యావరణ కార్యకర్త జూహీచావ్లాకు ఢిల్లీ హై కోర్టు జరిమానా విధించింది. కేవలం ప్రచారం కోసమే జూహీ కోర్టులో పిటీషన్ వేసినట్లుందంటు మండిపడింది. ఇంతకీ విషయం ఏమిటంటే దేశంలో మొబైల్ 5 జీ టెక్నాలజీ అనుమతికి వ్యతిరేకంగా జూహీ ఢిల్లీ హైకోర్టులో ఓ కేసు వేశారు. ఈ కేసును హై కోర్టు ఆన్ లైన్లో విచారణ జరిపింది.

విచారణ సందర్భంగా అనేకసార్లు బాగా గోల జరిగింది. విషయం ఏమిటాని ఆరాతీస్తే ఆన్ లైన్లో జూహీ అభిమానులు విచారణ మధ్యలో లైన్లోకి వచ్చి ఆటంకాలు సృష్టిస్తున్నట్లు అర్ధమైంది. విచారణకు జారీచేసిన లింకును జూహీ ఉద్దేశ్యపూర్వకంగానే లీక్ చేసినట్లు కోర్టు నిర్ధారణకు వచ్చింది.

దాంతో విచారణను అప్పట్లో వాయిదావేసింది. ఆ కేసును తిరిగి శుక్రవారం విచారించింది. ఫైనల్ వాదనల తర్వాత జూహీ వేసిన కేసును కొట్టేసింది.

కేవలం ప్రచారం కోసమే సినీనటి కోర్టులో కేసు వేసినట్లుందని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే జూహీ అభిమానులమని చెప్పుకున్న వాళ్ళు ఆన్ లైన్ విచారణకు ఆటంకం కలిగించటంపైన కోర్టు మండిపోయింది.

అన్నీ కలుపుకుని జూహీకి కోర్టు రు. 20 లక్షల జరిమానా విధించింది. అలాగే ఆన్ లైన్ విచారణకు ఆటంకాలు కలిగించిన వారిని గుర్తించి కేసులు పెట్టమని కూడా పోలీసులను కోర్టు ఆదేశించింది.

Tags: 5g networkDelhi High courtIndiaJuhi chawla
Previous Post

  బెల్లంకొండ ‘బాలీవుడ్’ కష్టాలు

Next Post

సీబీఐ బాస్ కొత్త షాకింగ్ ఆర్డర్

Related Posts

KCR Jagan Telangana Andhra Pradesh
Top Stories

రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!

June 3, 2023
Trending

రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!

June 3, 2023
Trending

ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది

June 3, 2023
president biden
Around The World

బైడెన్ కు వణుకు పుట్టించి.. చివర్లో రిలీఫ్ ఇచ్చిన సెనేట్

June 2, 2023
Top Stories

విడిపోయి 9 ఏళ్లయినా ఏపీ రాజధానేదో తెలీదు: చంద్రబాబు

June 2, 2023
Top Stories

పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!

June 2, 2023
Load More
Next Post

సీబీఐ బాస్ కొత్త షాకింగ్ ఆర్డర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!
  • రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!
  • ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది
  • NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!
  • ‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?
  • బైడెన్ కు వణుకు పుట్టించి.. చివర్లో రిలీఫ్ ఇచ్చిన సెనేట్
  • విడిపోయి 9 ఏళ్లయినా ఏపీ రాజధానేదో తెలీదు: చంద్రబాబు
  • పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!
  • బాలినేని, జగన్ ల భేటీకి వైవీ డుమ్మా!
  • ఆ జీవో కొట్టివేత..జగన్ కు సుప్రీం షాక్
  • లోకేష్ పై దాడి…బోండా ఉమ డెడ్లీ వార్నింగ్
  • ఆ దర్శకులు మాట తప్పారంటున్న అల్లు అరవింద్
  • ప్ర‌క‌ట‌న‌లేనా..చేసేదేమైనా ఉందా జ‌గ‌న్‌ ? గుంటూరు ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌
  • ఆ సర్వేలో అట్టడుగున ఏపీ..చంద్రబాబు ఫైర్
  • తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు తొక్కేశారు:కేసీఆర్

Most Read

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

రాజధాని వైజాగ్ అయితే.. పేదలకు ఇళ్లు అక్కడ ఇవ్వాలి కదా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra